ఆలూరు నియోజకవర్గంలో వైసీపీకి షాక్..

ABN, Publish Date - May 06 , 2024 | 08:58 AM

కర్నూలు జిల్లా: ఆలూరు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్ ఆధ్వర్యంలో దేవనకొండ మండలం వైసీపీకి చెందిన ముఖ్యనేతలు, కార్యకర్తలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ పాలనలో కనీసం తాగునీటి సౌకర్యం కల్పించలేదని మండిపడ్డారు.

కర్నూలు జిల్లా: ఆలూరు నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్ ఆధ్వర్యంలో దేవరకొండ మండలం వైసీపీకి చెందిన ముఖ్యనేతలు, కార్యకర్తలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ పాలనలో కనీసం తాగునీటి సౌకర్యం కల్పించలేదని మండిపడ్డారు. కూటమి మేనిఫెస్టో వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. వైసీపీ మేనిఫెస్టోను చూసి ఆ పార్టీ కార్యకర్తలే నమ్మడంలేదన్నారు. ఆలూరు అభివృద్ధి కావాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీ దగ్గర దండిగా అడ్డగోలు డబ్బు..

పోలీసులకు జగన్ కీలక అదేశాలు..!

జగన్‌ను ఎలా నమ్మాలి.. ఉద్యోగ, ఉపాధ్యాయుల సూటి ప్రశ్న!

జగన్‌ అవినీతి వల్లే పోలవరం జాప్యం!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 06 , 2024 | 08:58 AM