వైసీపీ నేతల తప్పుడు ప్రచారాలు: నల్లమిల్లి

ABN, Publish Date - May 06 , 2024 | 09:51 AM

అనపర్తి: తనపై వైసీపీ నేతలు విష ప్రచారాలు చేస్తున్నారని అనపర్తి కూటమి బీజేపీ అభ్యర్ధి నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ఫైర్ అయ్యారు. అనపర్తిలో దళిత నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన కూటమి అధికారంలోకి వస్తే దళితులపై దాడులు పెరుగుతాయన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

అనపర్తి: తనపై వైసీపీ నేతలు విష ప్రచారాలు చేస్తున్నారని అనపర్తి కూటమి బీజేపీ అభ్యర్ధి నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ఫైర్ అయ్యారు. అనపర్తిలో దళిత నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన కూటమి అధికారంలోకి వస్తే దళితులపై దాడులు పెరుగుతాయన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో అనేకమంది దళితులపై దాడులకు పాల్పడ్డారని గుర్తు చేశారు. దళితులకు న్యాయం చేసేది కూటమి మాత్రమేనని హామీ ఇచ్చారు. క్రైస్తవులపై సీఎం జగన్ ఎన్ని దాడులు చేయించారో చెప్పడానికి తాము సిద్ధంగా ఉన్నామని నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆలూరు నియోజకవర్గంలో వైసీపీకి షాక్..

వైసీపీ దగ్గర దండిగా అడ్డగోలు డబ్బు..

పోలీసులకు జగన్ కీలక అదేశాలు..!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 06 , 2024 | 09:51 AM