Share News

AP Elections: ఒకే వేదికపై మోదీ, పవన్.. లోకేష్!

ABN , Publish Date - May 06 , 2024 | 07:50 AM

నేడు రాజమండ్రిలో విజయ శంఖారావం సభ నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒకే వేదికను పంచుకోనున్నారు. జగదల్ పూర్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.25 గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకి ప్రధాని మోదీ చేరుకోనున్నారు. 2.30 గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 2.50 గంటలకు వేమగిరి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు.

AP Elections: ఒకే వేదికపై మోదీ, పవన్.. లోకేష్!

రాజమండ్రి: నేడు రాజమండ్రిలో విజయ శంఖారావం సభ నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒకే వేదికను పంచుకోనున్నారు. జగదల్ పూర్ ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.25 గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకి ప్రధాని మోదీ చేరుకోనున్నారు. 2.30 గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 2.50 గంటలకు వేమగిరి హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 3 గంటలకు బహిరంగ సభ వేదిక వద్దకు మోదీ చేరుతారు. 3 గంటల నుంచి 3.45 గంటల వరకు బహిరంగలో పాల్గొంటారు. 3.55 గంటల కు వేమగిరి హెలిప్యాడ్ నుంచి బయలుదేరారు. 4.55 గంటలకు అనకాపల్లి హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. బహిరంగ సభకు రెండు లక్షల మంది వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేశారు.

జగన్‌ అవినీతి వల్లే పోలవరం జాప్యం!

Read Latest Andhra pradesh News or Telugu News

Updated Date - May 06 , 2024 | 12:13 PM