ఐపీఎల్ కీలక మ్యాచ్ రీషెడ్యూల్..
సేమ్ సీన్ రిపీట్..
క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్ మార్చి 22న మొదలవనుంది.
కొత్త ఎడిషన్కు టైమ్ దగ్గర పడటంతో అన్ని జట్లూ ప్రాక్టీస్లో బిజీబిజీ అయిపోయాయి.
ఈసారి ఐపీఎల్లో ఓ చిక్కు వచ్చి పడింది. లక్నో-కోల్కతా జట్ల మధ్య కీలక మ్యాచ్ రీషెడ్యూల్ కానుందని తెలుస్తోంది.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఏప్రిల్ 6న జరగాల్సిన మ్యాచ్ రీషెడ్యూల్ చేయనున్నట్లు సమాచారం.
శ్రీ రామ నవమి ఉండటంతో ఈ మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని తెలుస్తోంది. వేరే తేదీకి రీషెడ్యూల్ చేస్తారని వినిపిస్తోంది.
బెంగాల్ వ్యాప్తంగా ఆ రోజు భారీగా ఊరేగింపులు జరిగే చాన్స్ ఉండటంతో రీషెడ్యూల్ దిశగా ఆలోచనలు సాగిస్తున్నారట లీగ్ నిర్వాహకులు.
గత ఐపీఎల్లో కేకేఆర్-రాజస్థాన్ మ్యాచ్ ఇలాగే శ్రీ రామ నవమి కారణంగా రీషెడ్యూల్ అయింది.
Related Web Stories
సొంత రికార్డును బ్రేక్ చేసిన ఎస్ఆర్హెచ్
ఒక్క నవ్వుతో తగలెట్టేసింది.. కావ్యా పాప అంటే మజా
ఒక్క మాటతో సెంచరీ.. కాటేరమ్మ చిన్న కొడుకు జాతర..
IPL: ఐపీఎల్లో అత్యధిక స్కోర్లు సాధించిన జట్లు ఇవే..