ఐపీఎల్‌లో 2008 నుంచి 2024 వరకు ఒక సీజన్ కూడా మిస్ కానీ ఆటగాళ్లు

మొత్తం 17 సీజన్లు మిస్ కాకుండా ఆడిన ఆటగాళ్లు ఏడుగురు ఉన్నారు. 

రోహిత్ శర్మ- 2008 నుంచి 2010 వరకు డెక్కన్ చార్జర్స్, 2010 నుంచి ప్రస్తుతం వరకు ముంబై ఇండియన్స్

శిఖర్ ధావన్- ఢిల్లీ డేర్‌డెవిల్స్(2008), ముంబై ఇండియన్స్(2009-10), డెక్కన్ చార్జర్స్ (2011-12), సన్‌రైజర్స్ హైదరాబాద్ (2013 - 2018), ఢిల్లీ క్యాపిటల్స్ (2019 -2021), పంజాబ్ కింగ్స్(2022 నుంచి ప్రస్తుతం)

దినేష్ కార్తీక్- ఢిల్లీ డేర్ డెవిల్స్(2008-10, 2014), కింగ్స్ ఎలెవన్ పంజాబ్(2011), ముంబై ఇండియన్స్ (2012-2013), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(2015, 2022 నుంచి ప్రస్తుతం), గుజరాత్ లయన్స్ (2016-17), కోల్‌కతా నైట్ రైడర్స్ (2018-21)

వృద్ధిమాన్ సాహా- కేకేఆర్(2008-10), సీఎస్కే(2011-13), కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (2014-17), సన్‌రైజర్స్ హైదరాబాద్(2018-21), గుజరాత్ టైటాన్స్ (2022 నుంచి ప్రస్తుతం)

విరాట్ కోహ్లీ- అన్ని సీజన్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫునే ఆడాడు.

మనీష్ పాండే- ముంబై ఇండియన్స్ (2008), ఆర్సీబీ(2009-10), పుణే వారియర్స్ ఇండియా(2011-13), కేకేఆర్ (2014-17), ఎస్‌ఆర్‌హెచ్(2018-21), లక్నో(2022), ఢిల్లీ(2023), కేకేఆర్(2024)

ఎంఎస్ ధోని- చెన్నైసూపర్ కింగ్స్ (2008-16, 2018 నుంచి ప్రస్తుతం), రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ (2016-17)