మహాశివరాత్రి రోజున
రాత్రి ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి..!
మహాశివరాత్రి నాడు రాత్రిపూట శివాలయానికి వెళ్లి దీపం వెలిగించాలి.
శివ పురాణం ప్రకారం.. కుబేరుడు తన పూర్వ జన్మలో శివరాత్రి రోజున శివలింగం ఎదుట దీపం వెలిగించాడు.
ఈ రోజు శివలింగం వద్ద దీపం వెలిగిస్తే అన్ని రకాల ఆర్థిక సమస్యలు దూరమవుతాయని విశ్వాసం.
మహాశివరాత్రి రోజున, మీ ఇంటికి ఒక చిన్న శివలింగాన్ని తెచ్చి, రాత్రి మీ ఇంటి ఆలయంలో ప్రతిష్టించండి.
మహాశివరాత్రి నుండి ప్రతిరోజు ఆ శివలింగాన్ని పూజించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దారిద్ర్యం పోతుంది.
ఈ పరిహారం చేయడం ద్వారా, శివునితో పాటు లక్ష్మీ దేవి ఆశీస్సులు కూడా ఉంటాయి.
శివరాత్రి రోజున రాత్రిపూట హృదయపూర్వకంగా శివయ్యను పూజించాలి. కనీసం 108 సార్లు 'ఓం నమః శివాయ' మంత్రాన్ని జపించాలి.
మహాశివరాత్రి రోజున ఈ పరిహారం చేయడం వల్ల ఉద్యోగం, వ్యాపారంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి.
మహాశివరాత్రి రోజు రాత్రి హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా శివునితో పాటు హనుమంతుడు సంతోషిస్తాడు.
మహాశివరాత్రి నాడు పేదవారికి ఆహార ధాన్యాలు, డబ్బును దానం చేయడం చాలా పుణ్యంగా పరిగణించబడుతుంది.
ఈ రోజు పేదలకు దానం చేయడం వల్ల పాపాలు నశించి శాశ్వతమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
Related Web Stories
శివరాత్రికి, చిలగడ దుంపకి మధ్య సంబంధం
Today Horoscope: ఈ రాశి వారు పెద్దల సలహాలు పాటించి మంచి ఫలితాలు పొందుతారు. 23-02-2025
మహాశివరాత్రి ఉపవాసలు ఎన్ని రకాలో తెలుసా..
Today Horoscope : ఈ రాశి వారు వినూత్న మార్గంలో ఆలోచించి విజయం సాధిస్తారు. 18-02-2025