NTR భవన్లో టీడీపీ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ బాధ్యతలు
పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలతో.. ప్రమాణం చేయించిన సీఎం చంద్రబాబు
252 మందితో నూతన కార్యవర్గం ఏర్పాటు
కమిటీలో 29 మంది పొలిట్ బ్యూరో సభ్యులు
సీనియర్లను గౌరవిస్తూ.. కొత్తవారికి అవకాశం ఇచ్చిన టీడీపీ అధినాయకత్వం
కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని నిజం చేస్తూ పని చేసిన వారికే కమిటీల్లో పెద్ద పీట
గతంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా పని చేసిన వారికి కమిటీలో చోటు కల్పించిన టీడీపీ
Related Web Stories
ఆరు జోన్లు.. రెండు మల్టీ జోన్లకు కేబినెట్ ఆమోదం
ABN ఆంధ్రజ్యోతిపై వైసీపీ అక్కసు
యువతకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
ప్రపంచంలోనే అతి పెద్ద మిలిటరీ శక్తి కలిగిన దేశాలు ఇవే..!