బియ్యం పిండితో ముగ్గును
ఎందుకు వేస్తారో తెలుసా?
హిందూ సంప్రదాయంలో ముగ్గులకు చాలా ప్రాముఖ్యత ఉ
ంది
సాధారణంగా వేసే ముగ్గులకు, పండగల సమయంలో వేసే ముగ్గులకు తేడాలుంటాయి
పూర్వం బియ్యం పిండితో మాత్రమే ముగ్గులు వేసేవా
రు
బియ్యం పిండితో ముగ్గు వేయడం అంటే ‘ఈ ఇంట్లో అన
్నపూర్ణా దేవి నివసించుగాక’ అన్న భావన వస్తుంది
ముగ్గులో వేసిన బియ్యం పిండిని చిన్న చిన్న పక్
షులు, చీమలు, చిన్న జీవులు తిని జీవించేవి
బియ్యం పిండి సహజంగా నేలను చల్లగా ఉంచుతుంది..
సూక్ష్మక్రిములు తగ్గేలా చేస్తుంది
తెల్లని బియ్యం పిండి శుద్ధత, శాంతి, సాత్వికతకు సూచిక
ముగ్గులు వేసే అలవాటు వల్ల మహిళల్లో కళాత్మకత ప
ెరుగుతుంది.
Related Web Stories
స్టూడెంట్స్ రోజుకు 8 గంటల చొప్పున చదవాలంటే..
ఫోటోస్ ఆఫ్ ది డే జనవరి 14
సంక్రాంతి.. టాప్ సౌత్ ఇండియన్ డిషెస్
ఫోటోస్ ఆఫ్ ది డే