అరటి పళ్లతో పాటూ ఇవి
కలిపి తినకూడదని తెలుసా..!
అరటి పళ్లతో పాటూ పాలు లేదా పాలతో చేసిన పదార్థాలను తింటే అరుగుదల సమస్యలు వస్తాయి.
నారింజ, బత్తాయి లాంటి సిట్రస్ జాతి పళ్లతో పాటూ అరటి పండు తింటే యాసిడ్ రిఫ్లెక్స్ వచ్చే అవకాశం ఉంది.
ఆవకాడో, అరటి కలిపి తింటే తొందరగా అరగవు. రెండింట్లో పోషకాలు భారీగా ఉండటమే ఇందుకు కారణం.
అరటి పళ్లతో పాటూ ఖర్బూజా పళ్ల తిన్నా కొద్దిగా రిస్కే. రెండూ అరిగేందుకు వేర్వేరు సమయాలు పట్టడమే దీనిక కారణం.
టమాటాలు, అరటి పళ్లతో కూడా యాసిడ్ రిఫ్లెక్స్ సమస్య ఉంటుంది. కడపులో మంటలాగా అనిపించొచ్చు.
బ్రెడ్, బటర్తో అరటి పళ్లు తినడం కొందరి విషయంలో బెడిసి కొట్టొచ్చు. కడుపులో అరగనట్టుగా అనిపించి ఇబ్బందులు తలెత్తుతాయి.
Related Web Stories
రోజూ 2కప్పుల కంటే ఎక్కువ టీ తాగితే.. జరిగేది ఇదే..!
పేపర్ కప్పులో టీ తాగుతున్నారా..
ఈ ఆకుల రసం తాగితే ..
కొబ్బరి ‘పువ్వు’లో ఇన్ని ఔషధ గుణాలున్నాయా..?