Home » Zimbabwe
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా.. జింబాబ్వే చేతిలో తొలి మ్యాచ్లో ఎదురైన పరాభావానికి భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో ఘనవిజయం...
ఎన్నో అంచనాలు పెట్టుకున్న యువ ఆటగాళ్లు పెద్ద హ్యాండ్ ఇచ్చేశారు. జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం.
టీ20 ఫార్మాట్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీడ్కోలు పలకడంతో.. ఓపెనర్లుగా వారి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనేది హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలోనే యువ ఆటగాడు శుభ్మన్ గిల్..
యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ ఎంత మంచి ఆటగాడో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. మూడు ఫార్మాట్లలోనూ (టీ20, వన్డే, టెస్టు) సత్తా చాటి.. భారత జట్టుకి అత్యంత విలువైన ఆటగాడిగా..
ప్రస్తుతం టీ20 వరల్డ్కప్లో భారత జట్టు టైటిల్ దిశగా దూసుకుపోతున్న తరుణంలో.. బీసీసీఐ ఓ ఆసక్తికర ప్రకటన చేసింది. వచ్చే నెలలో జింబాబ్వేతో జరగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు..
జింబాబ్వే మాజీ క్రికెటర్ గై విఠాల్ తాజాగా చిరుత దాడి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. గాయాలపాలైన ఆయనను హరారేకు తరలించి అత్యవసర శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం విఠాల్ కోలుకుంటున్నట్టు ఆయన భార్య తెలిపింది.
భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్కు ప్రమోషన్ వచ్చిందా? అతనికి భారత జట్టు పగ్గాలు దక్కనున్నాయా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. జింబాబ్వేతో జరగబోయే టీ20 సిరీస్కి ఎంపిక చేయబోయే జట్టుకి.. పంత్నే కెప్టెన్గా నియమించాలని భావిస్తున్నారట.
ఒకరు ఇద్దరు కాదు ఏకంగా అందరికీ అదే సమస్య. అలాగని వీళ్లేమీ వింత ప్రపంచంలో ఉన్నవాళ్లేమి కాదు.
క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. జింబాబ్వే మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రీక్ చనిపోయారనే వార్తలు అవాస్తవం. ఆయన ప్రాణాలతోనే ఉన్నారు. ఈ విషయాన్ని హీత్ స్ట్రీక్ తోటి క్రికెటర్ హెన్రీ ఒలంగ వెల్లడించారు.
జింబాబ్వే దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ హీత్ స్ట్రీక్ ఇక లేరు. 49 ఏళ్ల వయసులో క్యాన్సర్తో పోరాడుతూ కన్నుమూశారు. తన 12 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో బ్యాట్, బాల్తో అదరగొట్టిన దిగ్గజ ఆల్రౌండర్ జింబాబ్వేకు అనేక విజయాలు అందించారు.