• Home » YV Subbareddy

YV Subbareddy

Bonda Uma: తాడేపల్లి దేవస్థానానికి శ్రీవాణి ట్రస్ట్ నిధులు.. బోండా ఉమ సంచలన ఆరోపణలు

Bonda Uma: తాడేపల్లి దేవస్థానానికి శ్రీవాణి ట్రస్ట్ నిధులు.. బోండా ఉమ సంచలన ఆరోపణలు

శ్రీవాణి ట్రస్టు నిధులపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విడుదల చేసిన శ్వేతపత్రంపై టీడీపీ కౌంటర్ ఇచ్చింది. శ్రీవాణి ట్రస్టుకొచ్చే సగం నిధులను తాడేపల్లి దేవస్థానానికి తరలిస్తున్నారంటూ టీడీపీ నేత బోండా ఉమ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చాక టీటీడీ పవిత్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు.

YV Subbareddy: శ్రీవాణి ట్రస్ట్‌ నిధులపై శ్వేతపత్రం విడుదల

YV Subbareddy: శ్రీవాణి ట్రస్ట్‌ నిధులపై శ్వేతపత్రం విడుదల

శ్రీవాణి ట్రస్ట్ నిధులపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్వేతపత్రం విడుదల చేశారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా విరాళాలు, నిధుల సేకరణ కార్యక్రమాలకు సంబంధించి పారదర్శకతని పాటిస్తున్నామన్నారు. శ్రీవాణి ట్రస్టును ప్రారంభించిన తరువాత దళారీ వ్యవస్థను రూపుమాపామని... మొదటి ఆరు నెలల్లోనే ప్రక్షాళణ చేపట్టామని తెలిపారు.

YV Subbareddy: చిరుత దాడిలో గాయపడ్డ బాలుడిని పరామర్శించిన టీటీడీ చైర్మన్

YV Subbareddy: చిరుత దాడిలో గాయపడ్డ బాలుడిని పరామర్శించిన టీటీడీ చైర్మన్

తిరుమల నడకమార్గంలో నాలుగేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసిన ఘటనపై టీటీడీ చైర్మన్ స్పందించారు. శుక్రవారం ఉదయం చిరుత దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని టీటీడీ చైర్మన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిరుత దాడిలో గాయపడిన బాలుడు క్షేమంగా ఉన్నాడన్నారు. చిన్నపిల్లల ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. బాలుడి ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు.

TDP Sugunamma: 10 వేలు తీసుకోవల్సిన అవసరం టీటీడీకి ఏమొచ్చింది?

TDP Sugunamma: 10 వేలు తీసుకోవల్సిన అవసరం టీటీడీకి ఏమొచ్చింది?

శ్రీవాణి ట్రస్టుపై అనేక అనుమానాలు ఉన్నాయని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆరోపించారు. సుగుణమ్మ మీడియాతో మాట్లాడారు. ‘‘శ్రీవాణి ట్రస్టుపై ప్రజలకే అనుమానం ఉంది. ట్రస్టుపై ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తారా..? టీటీడీ.. వై.వి.సుబ్బారెడ్డికి సొంత సంస్థ కాదు. శ్రీవాణి ట్రస్టు నిధులు ఏమవుతున్నాయి..? ట్రస్టు నిధులతో ఎన్ని ఆలయాలు నిర్మించారు. ఛారిటబుల్ ట్రస్టు అంటేనే పూర్తి ఉచితం.. ఒక్కొక్క భక్తుని నుంచి

TDP Leader: శ్రీవాణి ట్రస్టు దోపిడీని ఆపాలి..ప్రతీ పైసాకు లెక్క చెప్పాలి

TDP Leader: శ్రీవాణి ట్రస్టు దోపిడీని ఆపాలి..ప్రతీ పైసాకు లెక్క చెప్పాలి

ఏడుకొండల స్వామి వారికి ద్రోహం తలపెట్టిన వారు బతికి బట్ట కట్టలేదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్నారాయణమూర్తి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... స్వామికి అపచారం జరిగితే ఊరుకోమని...అవసరం అయితే జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

TTD Chairman: శ్రీవాణి ట్రస్ట్‌పై అసత్య ఆరోపణలు..శ్వేతపత్రం విడుదల చేస్తాం

TTD Chairman: శ్రీవాణి ట్రస్ట్‌పై అసత్య ఆరోపణలు..శ్వేతపత్రం విడుదల చేస్తాం

తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్‌‌‌కు సంబంధించిన ఆరోపణలపై టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి స్పందించారు. టీటీడీ పాలకమండలి సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ... రాజకీయ కారణాలతో టీటీడీపై పలువురు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. శ్రీవాణి ట్రస్టు నిధులను వైసీపీ నాయకులు దోచుకుంటున్నారంటూ దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని.. ఈ ఆరోపణలని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.

అమిత్ షా వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి హాట్ కామెంట్స్...

అమిత్ షా వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి హాట్ కామెంట్స్...

జ్ఞానాపురంలో, ఎర్నిమాంబ దేవాలయం, పునర్నిర్మాణ, ఆలయ శిఖర ప్రతిష్ట కార్యక్రమంలో నేడు వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాజాగా ఏపీ గురించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ అగ్రనాయకత్వం టీడీపీ ట్రాప్‌లో పడిందన్నారు.

Balineni Meets YS Jagan : గంటన్నరపాటు వైఎస్ జగన్‌‌తో బాలినేని భేటీ.. సుదీర్ఘ చర్చల తర్వాత ఫైనల్‌గా ఏం తేలిందంటే..

Balineni Meets YS Jagan : గంటన్నరపాటు వైఎస్ జగన్‌‌తో బాలినేని భేటీ.. సుదీర్ఘ చర్చల తర్వాత ఫైనల్‌గా ఏం తేలిందంటే..

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో (AP CM YS Jagan Reddy) మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) భేటీ ముగిసింది. గురువారం సాయంత్రం 4.35 గంటల నుంచి 6.00 వరకు జరిగిన ఈ భేటీలో పలు కీలక విషయాలు చర్చించారు.

YV Subbareddy : తిరుమల మాదిరిగా కరీంనగర్‌లో ఆలయం

YV Subbareddy : తిరుమల మాదిరిగా కరీంనగర్‌లో ఆలయం

కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇరవై కోట్లతో టీటీడీ ఆలయానికి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో అలయం నిర్మాణం జరుగుతుందని సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో ఉన్నట్లే కరీంనగర్‌లోనూ ఆలయం ఉంటుందన్నారు. ఇక్కడ నాలుగు మాడ వీధులు ఉంటాయన్నారు. తిరుమలలో మాదిరిగా స్వామివారి కైంకర్యాలు ఉంటాయన్నారు.

AP News: భక్తులు లేకుండానే ముగిసిన రాజశ్యామల యాగం

AP News: భక్తులు లేకుండానే ముగిసిన రాజశ్యామల యాగం

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ నెల 12వ తేదీ నుంచి నిర్వహిస్తున్న అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి