Home » YV Subbareddy
తాను వైస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ( YS Sharmila ) వద్దకు ఎలాంటి రాయబారాలు మోయలేదని వైసీపీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డి ( YV Subbareddy ) తెలిపారు. మంగళవారం నాడు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.... వైఎస్ రాజశేఖర్రెడ్డి సతీమణి విజయమ్మని నెల రోజుల తర్వాత హైదరాబాద్లో కలిసేందుకు వెళ్లాను. కుటుంబ సభ్యులను కూడా కలవకూడదా అని ప్రశ్నించారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తనకు ఎలాంటి సమాచారం లేదని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
YS Sharmila AP Political Entry Issue : వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఆంధ్రప్రదేశ్ పీసీసీ సారథిగా పగ్గాలు చేపట్టడం ఖాయమైంది. న్యూఢిల్లీ వేదిగా ఏపీ కీలక నేతలతో జరిగిన సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ దాదాపు తేల్చేశారు. ఇక అధికారి క ప్రకటన మాత్రమే మిగిలుంది..
Andhrapradesh: నగరంలోని సంఘం శరత్ థియేటర్ సమీపంలో స్కూల్ ఆటోను లారీ ఢీకొన్న ఘటనపై వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.
ఫిషింగ్ హార్బర్లో ప్రమాద ఘటన స్థలాన్ని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి మంగళవారం సందర్శించారు.
విశాఖపట్నం: దొడ్డి దారిన విశాఖపట్నం రావాలిసిన అవసరం తమకు లేదని.. రైట్ రాయల్గా హైవే మీదే వస్తామని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం విశాఖ వైసీపీ ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్య నేతల సమావేశం జరిగింది.
సీఎం జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) అన్నా
అవును.. మీరు వింటున్నది నిజమే వైసీపీ సీనియర్లు విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy).. వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy)మధ్య ఆధిపత్యపోరు రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ అంతర్యుద్ధంతో..
విశాఖ వందనం పేరుతో అన్నివర్గాల ప్రజలను కలుపుకుని వెళ్తామని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) వ్యాఖ్యానించారు.
విశాఖ: రీజనల్ కో-ఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆయన విజయగణపతికి ప్రత్యేక పూజులు నిర్వహించారు.
మొన్న మంత్రి విశ్వరూప్కు నేడు కోనేరు రంగారావు మనువరాలు డాక్టర్ సత్య ప్రియకు అవమానం జరిగింది. దళిత నాయకుల పట్ల ముఖ్యమంత్రికి.. అయన బంధువర్గానికి చెందిన నాయకులకు చిన్న చూపు అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.