Home » YuvaGalamLokesh
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) మంగళవారం రాత్రి నుంచీ తిరుపతి జిల్లా (Tirupati District)లో రెండవ విడత ప్రారంభం కానుంది.
సీఎం జగన్ (CM Jagan) దగ్గర బ్లూ, రెడ్ బటన్లు ఉంటాయని, బ్లూ బటన్లో రూ.10 వేలు వేసి.. రెడ్ బటన్తో రూ.100 లాగేస్తాడని టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh) దుయ్యబట్టారు.
కొండలు, గుట్టల మీదుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర సాగింది. ‘యువగళం’లో (Yuvagalam) 130వ రోజు ఆదివారం పది కిలోమీటర్ల దూరం లోకేష్ పాదయాత్ర చేశారు.
నెల్లూరు జిల్లాలో నక్సల్ ప్రభావిత ప్రాంతమైన కలువాయి మండలంలో నారా లోకేష్ యువగళం 129వ రోజు పాదయాత్ర శనివారం సందడిగా సాగింది.
నేను ఎవ్వరినీ వదిలిపెట్టను. తగ్గేదే లేదు. అన్నీ నా ఎర్రబుక్లో రాసుకుంటున్నా’’ అని నారా లోకేశ్ (Nara Lokesh) హెచ్చరించారు.
అడుగడుగునా ఎదురైన పల్లెలు. సాదర స్వాగతం పలికిన పల్లె పడతులు. ఐదేళ్లలో ఎదురైన నష్టాలు.. కష్టాలు చెప్పుకొంటూ కనికరించమని రైతుల అభ్యర్థనలు.
చంద్రబాబు దార్శినికుడు. ఆయన పాలనలో కియా మేడిన్ ఆంధ్రప్రదేశ్, సెల్ఫోన్ మేడిన్ ఆంధ్రప్రదేశ్, టీపీ మేడిన్ ఆంధ్రప్రదేశ్గా ఉంటే ఈ ప్రిజనరీ (ఖైదీ) పాలనలో గంజాయి మేడిన్
యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని మర్రిపాడు మండలంలోకి ప్రవేశిస్తారు. నాలుగు రోజుల పాటు ఆత్మకూరు నియోజకవర్గంలో పర్యటించి 16వ తేదీ రాత్రికి వెంకటగిరి నియోజకవర్గానికి చేరుకుంటారు.
ఎన్నికలకు ముందు అలవికాని హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేశారు. ప్రజల కష్టాలు పట్టడం లేదు.
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా దూసుకెళ్తోంది. ప్రస్తుతం రాజంపేట నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర కొనసాగుతోంది.