Home » YS Vijayamma
రాజకీయంగా సరెండర్ చేసుకోవడానికి జగన్ సొంత తల్లి, చెల్లినే బ్లాక్మెయిల్ చేస్తున్నారని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ధ్వజమెత్తారు.
ఆస్తిలో వాటా ఇవ్వకుండా వైసీపీ అధినేత జగన్ తన తల్లీ, చెల్లిని రోడ్డుకు పడేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అలాంటి వ్యక్తి తమను నిందిస్తున్నారన్నారు. ‘‘రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రజలంతా మంచిగా మాట్లాడుకుంటున్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిలపై కేసు పెడతారని ముందే ఊహించామని హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు.
మమకారం మాయమైపోయింది. అభిమానం కరిగిపోయింది. ప్రేమ ద్వేషంగా మారింది! అందువల్ల... ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వను!’ ఇది... చెల్లెలు వైఎస్ షర్మిలపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వైఖరి! చెల్లిపైనే కాదు... తల్లి విజయలక్ష్మిపైనా పోరాటమే!
దాయాదుల మధ్య ఆస్తుల గొడవల గురించి విన్నాం! ఆస్తుల కోసం అన్నదమ్ములు గొడవలు పడటం విన్నాం! భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తడమూ సర్వ సాధారణం! కానీ... ఏకంగా తల్లి, చెల్లిపైనే కేసులు వేయడం మాత్రం అత్యంత అసాధారణం! మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్
సొంత అన్నా చెల్లెలు వైసీపీ అధినేత వైఎస్ జగన్కు, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య రాజకీయ వైరమే కాదు.. ఆస్తి తగదాలు సైతం ఉన్నాయన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే కన్న తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉండగా సొదరికి ఆస్తిలో వాటా ఇస్తానని వైఎస్ జగన్ ప్రకటించారు. ఆయన ఆకస్మిక మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాట తప్పారు.
జగన్ చెల్లెలు వైఎస్ షర్మిలా రెడ్డి, తన తల్లి వైఎస్ విజయ రాజశేఖర్ రెడ్డితో పాటు జనార్థన్ రెడ్డి చాగరి, యశ్వంత్ రెడ్డి కేతిరెడ్డి, రీజనర్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ రీజియన్, రిజిస్ట్రర్ ఆఫ్ కంపెనీస్, తెలంగాణను ఆయన రెస్పాండెంట్లుగా పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 3వ తేదీన ఒక పిటిషన్ ఫిల్ చేయగా, సెప్టెంబర్ 11వ తేదీన మూడు పిటిషన్లు..
Andhrapradesh: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయలక్ష్మిని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కలిసినట్టుగా ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. విజయమ్మను జేసీ కలవడానికి కారణమేంటి?.. రాజకీయన పరమైన అంశాలు ఏమన్నాయ ఉన్నాయా? వీరి కలయికతో రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుందా?.. అంటూ అనే ప్రశ్నలు కూడా జోరుగా వినిపించాయి. అయితే ఈ అంశం తీవ్ర చర్చకు దారి తీయడంతో జేసీ ముందుకు వచ్చారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల (AP Elections) తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శాంతి భద్రతలు లోపించాయని వైసీపీ (YSRCP) హడావుడి చేస్తుండగా.. కూటమి (NDA Alliance) మాత్రం పోలవరం, అమరావతిని పూర్తి చేయడమే లక్ష్యంగా దూసుకెళ్తోంది. సరిగ్గా..
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద కుటుంబ సభ్యులంతా నివాళులర్పించారు.