Home » YS Sunitha Reddy
ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి (Y. S. Avinash Reddy) ముందస్తు బెయిల్ను వైఎస్ వివేకానంద (Y. S. Vivekananda Reddy) కూతురు సునీత (Sunitha Reddy) సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) సీబీఐ (CBI) దూకుడు పెంచింది. ఈ కేసును వీలైనంత త్వరగా చేధించాలని..
వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ వచ్చేసింది. దీనిపై వివేకా కూతురు సునీత తరుపు న్యాయవాది మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని అవినాష్ తరుపు న్యాయవాది చెప్పారని.. ఒకవేళ అనారోగ్యం గురించి తప్పైతే చర్యలు తీసుకోవాలని గత విచారణలో అవినాష్ న్యాయవాది కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. ఈ రోజు కోర్టులో వివేకా కూతురు సునీత తరుఫు న్యాయవాది మెమో దాఖలు చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి (Avinash Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో ఇవాళ్టి విచారణ ముగిసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి (Avinash Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy murder case) న్యాయం కోసం పోరాడుతున్న వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డికి (Sunita Reddy) తెలంగాణ హైకోర్టు (Telangana High Court) తేల్చేసి చెప్పింది.
వైఎస్ వివేకా హత్య కేసు ఆసక్తికరంగా సాగుతోంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయమంటూ వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే అవినాశ్ కూడా రెండు సార్లు సీబీఐ ముందుకు వెళ్లకుండా రకరకాల కారణాలు చెప్పి తప్పించుకున్నారు. ఇక నేడు విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈసారి కూడా తన తల్లి అనారోగ్యం కారణంగా తాను హాజరు కాలేనంటూ సీబీఐకి అవినాశ్ లేఖ రాశారు. ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్యకేసులో రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంటూనే ఉంది. ఇప్పటికే ఈ కేసులో సహనిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకాకుండా సాకులు చెబుతున్నారు. అయితే..
తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) మంగళవారం రోజే కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి...
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Case) లెక్కలేనన్ని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఎంతమందిని సీబీఐ (CBI) విచారించానా..