• Home » YS Sharmila

YS Sharmila

RK Kotha Paluku : మరీ ఇంత నీచమా

RK Kotha Paluku : మరీ ఇంత నీచమా

దివంగత రాజశేఖర రెడ్డి కుటుంబం బజారున పడింది. నిన్నటి దాకా వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో కుటుంబంలో గొడవలు ఏర్పడగా, ఇప్పుడు ఆస్తుల వివాదం తెర మీదకు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పదహారు మంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిలో కాసు బ్రహ్మానంద రెడ్డికి...

YS Sharmila: కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ వైఎస్ షర్మిల

YS Sharmila: కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ వైఎస్ షర్మిల

Andhrapradesh: మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తూ పేద కుటుంబాల్లో దీపం పెట్టామని గప్పాలు కొట్టుకుంటున్న కూటమి సర్కార్... విద్యుత్ సర్దుబాటు చార్జీలతో మరోవైపు వాతలు పెడుతోందని మండిపడ్డారు. “ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం అంటే” ఇదే మరి అంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఎద్దేవా చేశారు.

Minister Ramprasad Reddy: జగన్‌ది వన్ సైడ్ లవ్ మాత్రమే... మంత్రి రాంప్రసాద్ రెడ్డి విసుర్లు

Minister Ramprasad Reddy: జగన్‌ది వన్ సైడ్ లవ్ మాత్రమే... మంత్రి రాంప్రసాద్ రెడ్డి విసుర్లు

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ కుటుంబంతో తనకు 30 సంవత్సరాల అనుబంధం ఉందని.. జగన్ అనే వ్యక్తిని మనం ప్రేమించాలే తప్ప అతను ఎవరిని ప్రేమించడు అందులో వారి చెల్లి షర్మిలమ్మ కూడా ఒక భాగమని విమర్శించారు.

Pawan Kalyan: వైసీపీ నేతలకు చింత చచ్చినా పులుపు చావలేదు.... పవన్ కళ్యాణ్ వ్యంగ్యాస్త్రాలు

Pawan Kalyan: వైసీపీ నేతలకు చింత చచ్చినా పులుపు చావలేదు.... పవన్ కళ్యాణ్ వ్యంగ్యాస్త్రాలు

జగన్ ప్రభుత్వం కంటే సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వంలో బాగా చేసి చూపిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. డబ్బు దోచుకుని, దాచుకునే నేతల్లా తాము పని చేయడం లేదని చెప్పారు. ఎర్ర కండువా వేసుకుని ఎదురొడ్డి నిలిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఈ విజయం ..ఈ కూటమి ప్రభుత్వం ప్రజలది అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Nimmala Ramanaidu: కన్నతల్లిని,  తోడబుట్టిన చెల్లిని  మోసం చేశావ్..జగన్‌పై మంత్రి నిమ్మల విసుర్లు

Nimmala Ramanaidu: కన్నతల్లిని, తోడబుట్టిన చెల్లిని మోసం చేశావ్..జగన్‌పై మంత్రి నిమ్మల విసుర్లు

ఇసుక మాఫియాతో అన్నమయ్య డ్యాంను కూలగొట్టి 38 మంది ప్రాణాలు పోవడానికి మాజీ సీఎం జగన్ కారణమయ్యారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పులిచింతల, గుళ్ళకమ్మ గేట్లు కొట్టుకుపోవడం జగన్ పాపం కాదా అని ప్రశ్నించారు. పోలవరానికి కేంద్రం ఇచ్చిన రూ. 3800కోట్లు దారి మళ్లించి నదుల అనుసంధానానికి గండి కొట్టారని మండిపడ్డారు.

Jagan vs Sharmila: ఆస్తుల వివాదంలో మరిన్ని ట్విస్ట్‌లు.. షర్మిల అడగకుండానే..

Jagan vs Sharmila: ఆస్తుల వివాదంలో మరిన్ని ట్విస్ట్‌లు.. షర్మిల అడగకుండానే..

ఇటీవల జగన్ తల్లి విజయలక్ష్మి రాసిన బహిరంగ లేఖలో రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ఆస్తుల పంపకం జరగలేదనే విషయాన్ని స్పష్టం చేశారు. 2019లో ఆస్తుల్లో వాటాల పంపకం ప్రతిపాదనను జగన్ తీసుకొచ్చారనే విషయాన్ని విజయలక్ష్మి తన లేఖలో పేర్కొన్నారు. ఈ సమయంలో షర్మిల భర్త బ్రదర్ అనిల్..

Sharmila : అప్పుడు సంతకం చేసి  ఇప్పుడు బెయిల్‌ కథలా?

Sharmila : అప్పుడు సంతకం చేసి ఇప్పుడు బెయిల్‌ కథలా?

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేసేందుకు కుట్ర చేశామనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్‌గా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అభివర్ణించారు.

Jagan vs Sharmila: ఎవరు ఎవరికి అన్యాయం చేశారు.. ఇద్దరి వాదనల్లో నిజమెంత..?

Jagan vs Sharmila: ఎవరు ఎవరికి అన్యాయం చేశారు.. ఇద్దరి వాదనల్లో నిజమెంత..?

కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కోసం ఎందుకు పనిచేస్తుందనే విషయాన్ని వైసీపీ మర్చిపోయిందా.. లేదంటే షర్మిలను రాజకీయంగా దెబ్బతీయడానికి జగన్ అసత్య ప్రచారాన్ని చేస్తున్నారా.. అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది. షర్మిల నిజంగానే జగన్‌కు అన్యాయం చేస్తుందా.. లేదంటే జగన్ తన సోదరి షర్మిల, తల్లి విజలక్ష్మికి అన్యాయం ..

YS Jagan: తల్లి బహిరంగ లేఖతో జగన్‌లో కొత్త టెన్షన్..

YS Jagan: తల్లి బహిరంగ లేఖతో జగన్‌లో కొత్త టెన్షన్..

జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో తల్లి, చెల్లికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేయడంతో విషయం బయటకు వచ్చింది. గతంలో తన సోదరి షర్మిల, తల్లి విజయలక్ష్మికి ఇచ్చిన వాటా షేర్లను వెనక్కి తీసుకోవాలనుకుంటున్నట్లు పిటిషన్ వేశారు. దీంతో కుటుంబ ఆస్తుల వివాదం..

 Sharmila: అప్పుడు ఎంవోయూ చేశారు.. ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు..

Sharmila: అప్పుడు ఎంవోయూ చేశారు.. ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు..

2019లో షర్మిలా రెడ్డికి 100 శాతం వాటాలు బదలాయిస్తామని జగన్ స్పష్టంగా పేర్కొంటూ ఎంవోయూ (MOU) మీద సంతకం చేశారని.. అప్పుడు బెయిల్ రద్దు అవుతుందని తెలియదా అని షర్మిల ప్రశ్నించారు. 2021లో క్లాసిక్ రియాలిటీ, సండూర్ పవర్‌కు చెందిన , సరస్వతి షేర్లను రూ. 42 కోట్లకు అమ్మ విజయమ్మకు ఎలా అమ్మారని నిలదీశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి