• Home » YS Sharmila

YS Sharmila

YS SHARMILA: అదానీ స్కాంలో జగన్‌పై విచారణ చేయించండి..

YS SHARMILA: అదానీ స్కాంలో జగన్‌పై విచారణ చేయించండి..

అదానీ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాత్రపై ఏపీ ప్రభుత్వం విచారణ చేయించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ స్కాంపై ఏసీబీతో విచారణ చేయించాలని కోరారు. ఈ స్కాంలో నిజాలు నిగ్గుతేల్చాలని అన్నారు.

YS Sharmila : సెకీ ఒప్పందంపై జగన్‌ను విచారించండి

YS Sharmila : సెకీ ఒప్పందంపై జగన్‌ను విచారించండి

సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సెకీ)ని అడ్డుపెట్టుకుని గౌతం అదానీతో ముఖ్యమంత్రి హోదాలో 7,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకున్న వైఎస్‌ జగన్మోహనరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)ను పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కోరారు.

YS Sharmila : జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు చేస్తాం

YS Sharmila : జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు చేస్తాం

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అవినీతి వ్యవహారాలపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరోసారి ధ్వజమెత్తారు.

Andhra Pradesh: జోక్యం చేసుకోండి.. కేంద్రానికి షర్మిల సంచలన లేఖ..

Andhra Pradesh: జోక్యం చేసుకోండి.. కేంద్రానికి షర్మిల సంచలన లేఖ..

ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల కేంద్రానికి సంచలన లేఖ రాశారు. ఏపీలో అదానీ గ్రూప్ కంపెనీ విద్యుత్ కొనుగోలు ఒప్పందం రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఒప్పందాల వల్ల రాష్ట్రం మరింత నష్టపోతుందని లేఖలో పేర్కొన్నారు.

YS sharmila Reddy: ఆ మీమ్స్ జగన్ చూడరా.. ‘పర్సనల్’ వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్

YS sharmila Reddy: ఆ మీమ్స్ జగన్ చూడరా.. ‘పర్సనల్’ వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్

అవినీతిలో నా పేరు ఎక్కడైనా ఉందా అని జగన్మోహన్ రెడ్డి తెలివిగా మాట్లాడుతున్నారు. 2021 లో అప్పటి సిఎం అంటే జగన్ కాక ఎవరొస్తారు అని వైఎస్ షర్మిల కౌంటర్ అటాక్ చేశారు...

YS Sharmila  : ఆస్తులు లాక్కోవడం జగన్‌ ప్రభుత్వం ట్రెండ్‌

YS Sharmila : ఆస్తులు లాక్కోవడం జగన్‌ ప్రభుత్వం ట్రెండ్‌

ఆస్తులు లాక్కోవడం జగన్‌ సర్కారుకు అలవాటేనని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. జగన్‌ హయాంలో ఆస్తులు లాక్కోవడం ట్రెండ్‌ అయితే..

YS Sharmila: పోర్టుల హాబ్‍గా మార్చే పాలసీ సరే.. మరి గంగవరం పోర్ట్ సంగతేంటి..?

YS Sharmila: పోర్టుల హాబ్‍గా మార్చే పాలసీ సరే.. మరి గంగవరం పోర్ట్ సంగతేంటి..?

సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ మంగళవారం అమరావతిలో జరిగింది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాల్లో ఒకటైన ఏపీని పోర్టుల హబ్‍గా మార్చే పాలసీలు తీసుకు వస్తున్నట్లు తెలిపింది. దీనిపై వైఎస్ షర్మిల పలు ప్రశ్నలు ఏపీ ప్రభుత్వానికి సంధించింది.

జగన్‌ ప్రభుత్వంలో 48 వేలకోట్ల రేషన్‌ దోపిడీ

జగన్‌ ప్రభుత్వంలో 48 వేలకోట్ల రేషన్‌ దోపిడీ

ప్రపంచానికి అన్నం పెట్టే రాష్ట్రాన్ని రేషన్‌ బియ్యం మాఫియాగా గత జగన్‌ ప్రభుత్వం మార్చేసిందని పీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల ఆరోపించారు.

 YS Sharmila  : రోజా... ఎక్స్‌లో నాపై రాయిస్తున్నదెవరు?

YS Sharmila : రోజా... ఎక్స్‌లో నాపై రాయిస్తున్నదెవరు?

‘గౌరవ మాజీ మంత్రి రోజా... ఇంతకూ నాపై ఎక్స్‌ వేదికగా రాతలు రాయిస్తున్నదెవరు?’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు.

YS Sharmila: ఆర్కే రోజాకు మళ్లీ ప్రశ్నలు సంధించిన వైఎస్ షర్మిల

YS Sharmila: ఆర్కే రోజాకు మళ్లీ ప్రశ్నలు సంధించిన వైఎస్ షర్మిల

అదానీతో వైఎస్ జగన్ ప్రభుత్వం గతంలో సోలార్ విద్యుత్ ఒప్పందాలపై ఆ పార్టీ నేతలకు, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మధ్య మాటల యుద్దం సాగుతుంది. ఇప్పటికే వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై ఆర్కే రోజా శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించింది. ఈ నేపథ్యంలో ఆర్కే రోజా స్పందనపై వైఎస్ షర్మిల శనివారం తన ఎక్స్ ఖాతా వేదికగా కాస్తా చురకలంటిస్తూ స్పందించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి