• Home » YS Sharmila

YS Sharmila

AP News: ఏపీ సీఎం చంద్రబాబు ఆరు నెలల పాలనపై నిప్పులు చెరిగిన షర్మిల..

AP News: ఏపీ సీఎం చంద్రబాబు ఆరు నెలల పాలనపై నిప్పులు చెరిగిన షర్మిల..

ఒక్కొ రైతుకీ రూ.20 వేల సహాయం చేసే పథకం అన్నదాత సుఖీభవను దుఃఖీభవగా మార్చారని ఏపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి మండిపడ్డారు. ప్రతి నెలా రూ.1,500 చొప్పున ఆడబిడ్డలకు ఇస్తామని చెప్పారని, ఆ ఆడబిడ్డ నిధి ఎక్కడో అడ్రెస్సే లేకుండా పోయిందని ఆమె అన్నారు.

కడప స్టీల్‌పై ప్రతిపాదనలు లేవనడం సిగ్గుచేటు

కడప స్టీల్‌పై ప్రతిపాదనలు లేవనడం సిగ్గుచేటు

కడప స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర మంత్రి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రాన్ని అవమానించేలా ఉన్నాయ ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు.

 YSRCP MP Avinash : నా మొబైల్‌ పోయింది

YSRCP MP Avinash : నా మొబైల్‌ పోయింది

వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి పీఏ బండి రాఘవరెడ్డి వరుసగా రెండోరోజు పోలీసు విచారణకు హాజరయ్యారు. పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు తనకేమీ తెలియదని సమాధానం ఇచ్చారు.

YS Sharmila : రేషన్‌ మాఫియాపై సిట్‌ సరే..

YS Sharmila : రేషన్‌ మాఫియాపై సిట్‌ సరే..

‘రేషన్‌ బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ... సోలార్‌ అవినీతిపై లేదెందుకు? అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు విలువ లేదా? మాజీ సీఎం స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే, నిజాలు నిగ్గు తేల్చే బాద్యత మీది కాదా?’

YS SHARMILA: అదానీ స్కాంలో జగన్‌పై విచారణ చేయించండి..

YS SHARMILA: అదానీ స్కాంలో జగన్‌పై విచారణ చేయించండి..

అదానీ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాత్రపై ఏపీ ప్రభుత్వం విచారణ చేయించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ స్కాంపై ఏసీబీతో విచారణ చేయించాలని కోరారు. ఈ స్కాంలో నిజాలు నిగ్గుతేల్చాలని అన్నారు.

YS Sharmila : సెకీ ఒప్పందంపై జగన్‌ను విచారించండి

YS Sharmila : సెకీ ఒప్పందంపై జగన్‌ను విచారించండి

సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సెకీ)ని అడ్డుపెట్టుకుని గౌతం అదానీతో ముఖ్యమంత్రి హోదాలో 7,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకున్న వైఎస్‌ జగన్మోహనరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)ను పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కోరారు.

YS Sharmila : జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు చేస్తాం

YS Sharmila : జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు చేస్తాం

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అవినీతి వ్యవహారాలపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరోసారి ధ్వజమెత్తారు.

Andhra Pradesh: జోక్యం చేసుకోండి.. కేంద్రానికి షర్మిల సంచలన లేఖ..

Andhra Pradesh: జోక్యం చేసుకోండి.. కేంద్రానికి షర్మిల సంచలన లేఖ..

ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల కేంద్రానికి సంచలన లేఖ రాశారు. ఏపీలో అదానీ గ్రూప్ కంపెనీ విద్యుత్ కొనుగోలు ఒప్పందం రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఒప్పందాల వల్ల రాష్ట్రం మరింత నష్టపోతుందని లేఖలో పేర్కొన్నారు.

YS sharmila Reddy: ఆ మీమ్స్ జగన్ చూడరా.. ‘పర్సనల్’ వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్

YS sharmila Reddy: ఆ మీమ్స్ జగన్ చూడరా.. ‘పర్సనల్’ వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్

అవినీతిలో నా పేరు ఎక్కడైనా ఉందా అని జగన్మోహన్ రెడ్డి తెలివిగా మాట్లాడుతున్నారు. 2021 లో అప్పటి సిఎం అంటే జగన్ కాక ఎవరొస్తారు అని వైఎస్ షర్మిల కౌంటర్ అటాక్ చేశారు...

YS Sharmila  : ఆస్తులు లాక్కోవడం జగన్‌ ప్రభుత్వం ట్రెండ్‌

YS Sharmila : ఆస్తులు లాక్కోవడం జగన్‌ ప్రభుత్వం ట్రెండ్‌

ఆస్తులు లాక్కోవడం జగన్‌ సర్కారుకు అలవాటేనని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. జగన్‌ హయాంలో ఆస్తులు లాక్కోవడం ట్రెండ్‌ అయితే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి