• Home » YS Sharmila

YS Sharmila

AP Politics: అదానీపై జేపీసీతో విచారణ జరిపించండి: వైఎస్ షర్మిల

AP Politics: అదానీపై జేపీసీతో విచారణ జరిపించండి: వైఎస్ షర్మిల

లంచం ఆరోపణలు వెల్లువెత్తినా.. గౌతమ్ అదానీ వ్యవహారంలో కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. అందుకు నిరసనగా ఛలో రాజ్‌భవన్‌ కార్యక్రమం చేపట్టాలని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఏఐసీసీ పిలుపునిచ్చింది.

YS Sharmila : జగన్‌ ముడుపులపై దర్యాప్తు చేయరేం?

YS Sharmila : జగన్‌ ముడుపులపై దర్యాప్తు చేయరేం?

జగన్‌ తప్పు చేస్తే సెకీ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయలేదో చెప్పాలంటోన్న రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు ఏమంటారని..

Kadapa: నాలుగో రోజూ నోరు మెదపని ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి..

Kadapa: నాలుగో రోజూ నోరు మెదపని ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి..

ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి విచారణలో సరైన సమాధానాలు చెప్పడం లేదంటూ పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. రాఘవరెడ్డిని నాలుగు రోజులుగా విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. నాలుగు రోజులపాటు జరిగిన విచారణలో రాఘవరెడ్డి సమాధానాలు దాట వేసే ధోరణిలోనే ఉన్నాయని ఆయన తెలిపారు.

AP News: ఏపీ సీఎం చంద్రబాబు ఆరు నెలల పాలనపై నిప్పులు చెరిగిన షర్మిల..

AP News: ఏపీ సీఎం చంద్రబాబు ఆరు నెలల పాలనపై నిప్పులు చెరిగిన షర్మిల..

ఒక్కొ రైతుకీ రూ.20 వేల సహాయం చేసే పథకం అన్నదాత సుఖీభవను దుఃఖీభవగా మార్చారని ఏపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి మండిపడ్డారు. ప్రతి నెలా రూ.1,500 చొప్పున ఆడబిడ్డలకు ఇస్తామని చెప్పారని, ఆ ఆడబిడ్డ నిధి ఎక్కడో అడ్రెస్సే లేకుండా పోయిందని ఆమె అన్నారు.

కడప స్టీల్‌పై ప్రతిపాదనలు లేవనడం సిగ్గుచేటు

కడప స్టీల్‌పై ప్రతిపాదనలు లేవనడం సిగ్గుచేటు

కడప స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర మంత్రి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రాన్ని అవమానించేలా ఉన్నాయ ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మండిపడ్డారు.

 YSRCP MP Avinash : నా మొబైల్‌ పోయింది

YSRCP MP Avinash : నా మొబైల్‌ పోయింది

వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి పీఏ బండి రాఘవరెడ్డి వరుసగా రెండోరోజు పోలీసు విచారణకు హాజరయ్యారు. పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు తనకేమీ తెలియదని సమాధానం ఇచ్చారు.

YS Sharmila : రేషన్‌ మాఫియాపై సిట్‌ సరే..

YS Sharmila : రేషన్‌ మాఫియాపై సిట్‌ సరే..

‘రేషన్‌ బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ... సోలార్‌ అవినీతిపై లేదెందుకు? అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు విలువ లేదా? మాజీ సీఎం స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే, నిజాలు నిగ్గు తేల్చే బాద్యత మీది కాదా?’

YS SHARMILA: అదానీ స్కాంలో జగన్‌పై విచారణ చేయించండి..

YS SHARMILA: అదానీ స్కాంలో జగన్‌పై విచారణ చేయించండి..

అదానీ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాత్రపై ఏపీ ప్రభుత్వం విచారణ చేయించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ స్కాంపై ఏసీబీతో విచారణ చేయించాలని కోరారు. ఈ స్కాంలో నిజాలు నిగ్గుతేల్చాలని అన్నారు.

YS Sharmila : సెకీ ఒప్పందంపై జగన్‌ను విచారించండి

YS Sharmila : సెకీ ఒప్పందంపై జగన్‌ను విచారించండి

సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సెకీ)ని అడ్డుపెట్టుకుని గౌతం అదానీతో ముఖ్యమంత్రి హోదాలో 7,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకున్న వైఎస్‌ జగన్మోహనరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)ను పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కోరారు.

YS Sharmila : జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు చేస్తాం

YS Sharmila : జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు చేస్తాం

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అవినీతి వ్యవహారాలపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరోసారి ధ్వజమెత్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి