• Home » YS Jagan

YS Jagan

YSRCP: వైసీపీ నేతలు ఇక మారరా.. అసత్య ప్రచారాల్లో అగ్రస్థానం

YSRCP: వైసీపీ నేతలు ఇక మారరా.. అసత్య ప్రచారాల్లో అగ్రస్థానం

విశాఖపట్టణానికి బ్రెజిల్ నుంచి వచ్చిన ఓ షిప్‌లో భారీగా డ్రగ్స్ ఉన్నాయని, వాటి విలువ వేల కోట్లు ఉండొచ్చనే ప్రచారం జరిగింది. అప్పట్లో రాష్ట్రంలో పరిస్థితుల ఆధారంగా ప్రజలు సైతం డ్రగ్స్ దిగుమతి జరిగి ఉండొచ్చనే అనుమానాలను వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని అప్పట్లో ప్రతిపక్షాలు..

Anam Venkata Ramana Reddy: విజయసాయిరెడ్డికి చురకలంటించిన ఆనం

Anam Venkata Ramana Reddy: విజయసాయిరెడ్డికి చురకలంటించిన ఆనం

సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యంగా వైసీపీ నాయకుడు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా విజయసాయిరెడ్డికి ఆనం చురకలంటించారు.

YSRCP: వైసీపీ నేతల్లో ఉలిక్కిపాటు.. నిజాలు బయటకు వస్తాయని భయపడుతున్నారా

YSRCP: వైసీపీ నేతల్లో ఉలిక్కిపాటు.. నిజాలు బయటకు వస్తాయని భయపడుతున్నారా

అరాచక పాలనకు చరమగీతం పాడాలని, ప్రజా పాలన అందించకపోతే.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పులకు శిక్ష అనుభవించాల్సి వస్తుందని ఐదేళ్ల క్రితం నుంచి హెచ్చరిస్తూ వచ్చినా.. అప్పటి పాలకులు పట్టించుకోలేదు. శాశ్వతంగా అధికారం తమదే.. ఎట్టి పరిస్థితుల్లో..

AP Government :  వైసీపీ మాఫియాపై సిట్‌!

AP Government : వైసీపీ మాఫియాపై సిట్‌!

ఐదేళ్ల వైసీపీ పాలనలో ‘వ్యవస్థీకృతం’గా జరిగిన కబ్జాలు, దందాలు, వసూళ్ల నిగ్గు తేల్చి... బాధితులకు న్యాయం చేసి... దోషులను దండించేలా ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తోంది. తాడేపల్లిలో మకాం వేసి చక్రం తిప్పిన పెద్దల నుంచి గల్లీ నేతల వరకు జరిపిన అరాచకాలపై ఒక నివేదిక సిద్ధమైంది.

AP Politics: ఏపీకి శాపంగా మారిన జగన్ పాపాలు..

AP Politics: ఏపీకి శాపంగా మారిన జగన్ పాపాలు..

Special Story on Amaravati: అటవీశాఖ అనుమతులు, న్యాయపరమైన అడ్డంకులు అన్నీ దాటుకుని.. అమరాతి పునర్నిర్మాణం వేగంగా జరుగబోతోంది. అయితే, ఐదేళ్ల జగన్ పాలనలో..

బియ్యం దొంగలకు జగన్‌ అండ

బియ్యం దొంగలకు జగన్‌ అండ

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా వెనుక పెద్ద కథే ఉంది. గత టీడీపీ ప్రభుత్వం రేషన్‌ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంది.

YS Jagan : విద్యార్థులకు రూ.3,500 కోట్లు బకాయిపెట్టి పోయి!

YS Jagan : విద్యార్థులకు రూ.3,500 కోట్లు బకాయిపెట్టి పోయి!

అధికారంలో ఉండగా ప్రజలకు.. గద్దెదిగాక సొంత పార్టీ నేతలకు అబద్ధాలు చెప్పడం వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు అలవాటుగా మారింది.

YS Sharmila : జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు చేస్తాం

YS Sharmila : జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు చేస్తాం

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అవినీతి వ్యవహారాలపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మరోసారి ధ్వజమెత్తారు.

CM ChandraBabu: ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తుంది

CM ChandraBabu: ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తుంది

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో సీఎం చంద్రబాబు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్బంగా రాజధానిలో ఇంటివారవుతున్నారంటూ వారు చేసిన వ్యాఖ్యపై సీఎం చంద్రబాబు సరదా సమాధానం ఇచ్చారు. అది మా ఇంటి హోం మంత్రి(భువనేశ్వరి) కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారని ఆయన చమత్కరించారు.

AP Politics: ప్రజలను మాయ చేయడంలో మేమే ఫస్ట్ అంటున్న వైసీపీ.. జగన్ ట్రైనింగ్ అదుర్స్..

AP Politics: ప్రజలను మాయ చేయడంలో మేమే ఫస్ట్ అంటున్న వైసీపీ.. జగన్ ట్రైనింగ్ అదుర్స్..

వైసీపీ హయాంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందంటూ అప్పటి విపక్ష పార్టీలు టీడీపీ, జనసేన ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. విపక్షాలు ఎంత చెప్పినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోకపోగా.. ఏం జరగడంలేదంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. అధికారం పోయినా కొందరు వైసీపీ నాయకులు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి