• Home » YS Jagan

YS Jagan

YSRCP: విద్యుత్ శాఖలో జగన్ బిగ్ స్కాం

YSRCP: విద్యుత్ శాఖలో జగన్ బిగ్ స్కాం

అమరావతి: గత జగన్‌ ప్రభుత్వం విద్యుత్‌ శాఖను సొంత జేబు సంస్థలా మార్చుకుంది. పోస్టులను అమ్ముకునేందుకే కొన్ని సబ్‌స్టేషన్ల పనులను ప్రతిపాదించింది. దీంతో వైఎస్సార్‌సీపీ నేతలు పోటీపడి అవసరం లేని చోట్ల సబ్‌స్టేషన్లను మంజూరు చేయించుకున్నారు.

ToP 10: టాప్ టెన్ వార్తలు ఇవే

ToP 10: టాప్ టెన్ వార్తలు ఇవే

ఆంధ్రజ్యోతి.కామ్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Nimmala: జగన్ ఇంటి ముందే ధర్నాలు చేయాలి

Nimmala: జగన్ ఇంటి ముందే ధర్నాలు చేయాలి

Andhrapradesh: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ చేస్తున్న ధర్నాపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందిస్తూ మాజీ సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంపుతో పాటు ట్రూ ఆఫ్ చార్జీలు అంటూ 16 వేల కోట్లు ప్రజలపై భారం మోపింది జగన్ అని అన్నారు.

Veeranjaneyaswamy:  అంతా చేసి ఏమీ ఎరుగనట్టు ధర్నాలా.. సిగ్గు చేటు

Veeranjaneyaswamy: అంతా చేసి ఏమీ ఎరుగనట్టు ధర్నాలా.. సిగ్గు చేటు

Andhrapradesh: ప్రజలపై నాడు విద్యుత్ భారాలు మోపి నేడు ఏమీ ఎరుగనట్టు ధర్నాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని జగన్‌పై మంత్రి వీరాంజనేయస్వామి మండిపడ్డారు. తాను పెంచిన చార్జీలపై తన పార్టీ శ్రేణులతోనే ధర్నాలు చేయించడం సైకో చర్య. ఏపీఈఆర్‌సీ అనుమతించిన దాని కన్నా రూ.19 వేల కోట్లు అదనంగా విద్యుత్ కొనుగోళ్లకు ఖర్చు చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

Year Ender 2024: కడపలో సంచలన రాజకీయ పరిణామం..

Year Ender 2024: కడపలో సంచలన రాజకీయ పరిణామం..

Year Ender 2024: ఎన్నికల్లో అంతా అవాక్కయ్యేలా ఓటర్లు తీర్పునిచ్చారు. మాజీ సీఎం జగన్ సొంత జిల్లాలోనే ఓటర్లు వైసీపీకి పొతచేశారు. మంచి పరిపాలన అందిస్తారని జనం వైసీపీకి ఓట్లు వేసి కట్టబెడితే..

Yarlagadda: జగన్‌ నిర్ణయంతో బాధలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు

Yarlagadda: జగన్‌ నిర్ణయంతో బాధలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభకు రాని జగన్ శాసనమండలికి తన సభ్యులను ఎలా పంపుతున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండానే మైక్ ఇవ్వరేమోనన్న ఫోబియా ఆయనను వెంటాడుతోందని సెటైర్ విసిరారు.

YS Jagan: ఎమ్మెల్యే మాధవీ రెడ్డి ఎఫెక్ట్.. ఇడుపులపాయకు జగన్

YS Jagan: ఎమ్మెల్యే మాధవీ రెడ్డి ఎఫెక్ట్.. ఇడుపులపాయకు జగన్

కడప వైసీపీ కార్పొరేటర్లతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన భేటీ అయ్యారు. మంగళవారం ఇడుపులపాయెలోని తన నివాసంలో.. వారితో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ మారవద్దంటూ.. వారిని సూచించినట్లు తెలుస్తోంది.

Year Ender 2024: కలసి రాని కాలం

Year Ender 2024: కలసి రాని కాలం

ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టాడు. దీంతో కూటమి 164 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక గత వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. ఆ పార్టీకి కేవలం11 స్థానలే దక్కాయి.

జగన్‌ వల్ల 30% పెరిగిన రాజధాని నిర్మాణ ఖర్చు

జగన్‌ వల్ల 30% పెరిగిన రాజధాని నిర్మాణ ఖర్చు

మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి పిచ్చి చేష్టల వల్ల రాజధాని అమరావతి నిర్మాణ ఖర్చు 30ు పెరిగిందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది.

CM Chandrababu: జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: జగన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్స్‌ వేదికగా జగన్‌కు సీఎం బర్త్‌డే విషెస్ తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి