Home » YS Jagan
YS Jagan: టీడీపీ సర్కారుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. డిస్కంలను నిలబెట్టడంలో విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు.
మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజును కస్టడీలో హింసించిన కేసులో రిటైర్డ్ అదనపు ఎస్పీ విజయ్పాల్ను పోలీసులు అరెస్టు చేశారు.
అదానీ ముడుపుల వ్యవహారంలో వైఎస్ జగన్ పూర్తిగా ఇరుక్కున్నారని సీనియర్ నేత గోనె ప్రకాశ్ రావు తెలిపారు. ఆ కేసు నుంచి జగన్ బయటపడే అవకాశం లేదన్నారు.
CM Chandrababu said that YS Jagan has tarnished the reputation of the state with the blur of dedications.
ఒకరి అవినీతి... మరొకరి అత్యాశ! ఈ రెండూ కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రజలను వేల కోట్లకు ముంచేశాయి.
ఎమ్మెల్యే అయ్యే అవకాశం చాలా కొద్దిమందికే వస్తుంది. ఎమ్మెల్యేలుగా గెలిచినవారు అసెంబ్లీకి వెళ్తేనే ఆ పదవికి సార్థకత.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, లా అండ్ ఆర్డర్ వంటి అంశాలపై ప్రసంగించిన సీఎం.. ఇదే సమయంలో జగన్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న దారుణాలపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరో పదేళ్లపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారని, రాబోయే ఐదేళ్లలో ఏపీ ఎకానమీ 1 ట్రిలియన్ డాలర్ల(రూ.8.43 లక్షల కోట్లు)కు చేరుతుందని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
తన తల్లి విజయలక్ష్మి, చెల్లెలు షర్మిల పేరుతో రాజకీయం ఎందుకు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు.
వైసీపీ అసమర్థ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిన విషయమే. దీనికి ప్రతిఫలంగా ఎన్నికల్లో ఓటర్లు తీర్పునిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు వైసీపీ పాలనలో జగన్ తీసుకున్న తెలివితక్కువ నిర్ణయాలను శాసనసభ ద్వారా ప్రజల ముందు పెడుతున్నారు. ప్రాజెక్టుల నిర్మాణం..