Home » YS Jagan
గతంలో ప్రతిపక్షంలో ఉన్నామని, కన్నుమూసి కన్ను తీరిచేలోపు ఏడాది గడిచిందని, మరో మూడు, నాలుగేళ్లు గడిస్తే వచ్చేది వైసీపీనేనని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. గత వైసీపీ పాలనలో అన్నీ వర్గాలను అక్కున చేర్చుకున్నామని,వైసీపీ ఏదైనా చెప్పిందంటే చేస్తుందన్న నమ్మకమని ఆయన అన్నారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
YS Viveka: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. అనంతరం వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్ష్యులు ఒక్కొక్కరుగా అనుమానాస్పదంగా మృతి చెందడంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అక్కడే ఉన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సైతం వాచ్మెన్ రంగయ్య మృతి అనుమానాస్పందమని స్పష్టం చేశారు. ఇక సీఎం చంద్రబాబు నాయడు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Nadendla Manohar: జగన్ ప్రతిపక్ష హోదా అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. ప్రజలే వైసీపీ ఆ అధికారం ఇవ్వలేదని.. స్పీకర్పై దుష్ప్రచారం తగదని అన్నారు.
Jagan on Budget: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మాజీ సీఎం జగన్ స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. రెండు బడ్జెట్లలోనూ ప్రజలను మోసం చేశారంటూ వ్యాఖ్యలు చేశారు.
Minister Lokesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలుకొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనసభలో తల్లికి వందనం పథకంపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే గైడ్లైన్స్ ఇస్తామని చెప్పారు.
Ayyanna Serious on Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాపై క్లారిటీ ఇచ్చేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అలాగే తనపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై స్పీకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. .
AP Assembly MLA Seats: ఏపీ శాసనసభలో ఎమ్మెల్యేలకు సీట్లను కేటాయిస్తూ డిప్యూటీ స్పీకర్ రఘురామ ప్రకటన చేశారు. ట్రెజరీ బెంచ్గా ముందు వరుసలో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులకు సీట్ల కేటాయింపులు జరిగాయి.
CM Chandrababu: వైసీపీ అధినేత వైఎస్ జగన్పై సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద గంగాధరనెల్లూరులో సీఎం పెన్షన్లను పంపిణీ చేశారు.
వైసీపీ, జగన్ కుట్ర రాజకీయాలతో జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా లేకపోవడం వల్లే 2019 ఎన్నికల్లో నష్టపోయామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీఎల్పీ సమావేశంలో జగన్ కుట్ర సిద్దాంతాలను చంద్రబాబు సవివరంగా చెప్పారు. ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ సమావేశంలో సీఎం పలు విషయాల గురించి సూచనలు చేశారు.