Home » Yogi Adityanath
మన భారతదేశంలోని మోస్ట్ పవర్ఫుల్ ముఖ్యమంత్రుల్లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒకరు. ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఉత్తరప్రదేశ్లో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. దాంతో..
నేరగాళ్ల వెన్నులో వణుకు పుట్టించేలా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకువచ్చిన బుల్డోజర్.. రాష్ట్రంలో నేరాలను అదుపులోకి తీసుకువచ్చిందని చెప్పవచ్చు. తాజాగా.. యోగి సర్కార్ నేరగాళ్లపై మరోసారి చర్యలు తీసుకుంది.
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ శుభ ఘడియలు ముంచుకొస్తున్న తరుణంలో.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు బాంబు బెదిరింపులు రావడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలో ఈనెల 30న పర్యటించనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ ఏర్పాట్లను శుక్రవారంనాడు స్వయంగా పర్యవేక్షించారు. తొలుత రామ్ లల్లా, హనుమాన్గడీ ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు.
లక్నో: పోలీసు రిక్రూట్మెంట్ డ్రైవ్లో పాల్గొంటున్న అభ్యర్థులకు యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. అభ్యర్థుల వయోపరిమితిని మూడేళ్లు సడలిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం విధించిన వయోపరిమితిని సడలించాలంటూ అభ్యర్థులు చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
అధికార దుర్వినియోగానికి పాల్పడిన పలువురు అధికారులపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ముజఫర్నగర్కు చెందిన కన్సాలిడేషన్ ఆఫీసర్ అనూజ్ సక్సేనా తన విధుల్లో అలసత్వం వహించినందుకు సర్వీస్ నుండి తొలగించారని అధికారులు తెలిపారు.
బాబా బాలక్నాథ్.. నిన్నటిదాకా ఈ పేరు ఎవ్వరికీ తెలీదు. కానీ.. ఇప్పుడు ఉత్తర భారతంలో ఈ పేరు మార్మోగిపోతోంది. కారణం.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ఆయన ఉండటమే! యోగి ఆఫ్ రాజస్థాన్గా పేరొందిన ఆయన.. తిజారా అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు.
డబుల్ ఇంజన్ ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్దేశకత్వంలో రాష్ట్రంపై ఉన్న అభిప్రాయంలో మార్పు వచ్చిందని, ఈరోజు ప్రజలంతా యూపీని ఎంతో గౌరవంతో చూస్తున్నారని ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ అన్నారు. అసెంబ్లీలో శుక్రవారంనాడు ఆయన మాట్లాడుతూ, గతంలో అధికారంలో ఉన్న వారు అసెంబ్లీలో తప్పుడు లెక్కలు చూపించేవారని విమర్శించారు.
మత రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్తూనే.. ప్రాంతాల పేర్ల విషయంలో బీజేపీ సరికొత్త వివాదాలకు తెరలేపుతోంది. ముస్లిం పేర్లున్న ప్రాంతాలను టార్గెట్ చేసుకొని, వాటి పేర్లు మారుస్తూ సంచలనాలకు దారితీస్తుంది.
తోటి విద్యార్థిపై స్నేహితులు విచక్షణ రహితంగా దాడి చేయడమే కాకుండా.. బాధితుడిపై మూత్ర విసర్జన చేయడం ఉత్తర ప్రదేశ్(Uttarpradesh) లో కలకలం రేపింది.