• Home » Yogi Adityanath

Yogi Adityanath

Lok Sabha Elections: ఎన్నికల సమరం ఎవరి మధ్యనంటే... తేల్చిచెప్పిన యోగి

Lok Sabha Elections: ఎన్నికల సమరం ఎవరి మధ్యనంటే... తేల్చిచెప్పిన యోగి

రామభక్తులు, రామ ద్రోహులకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా ఈసారి జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభివర్ణించారు. గోరఖ్‌పూర్‌లో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ఈరోజు కూడా రామమందిరమే లేదన్న రీతిలో కాంగ్రెస్ మాట్లాడుతోందన్నారు.

Uttar Pradesh: మోదీ, యోగిలపై అనుచిత వ్యాఖ్యలు: పంతులమ్మపై సస్పెన్షన్ వేటు

Uttar Pradesh: మోదీ, యోగిలపై అనుచిత వ్యాఖ్యలు: పంతులమ్మపై సస్పెన్షన్ వేటు

ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వర్ష సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేసింది.

Lok Sabha Polls 2024: పూర్వాంచల్‌లో పట్టుకోసం పార్టీల ప్రయత్నం.. ప్రజలు ఆదరించేదెవరిని..!

Lok Sabha Polls 2024: పూర్వాంచల్‌లో పట్టుకోసం పార్టీల ప్రయత్నం.. ప్రజలు ఆదరించేదెవరిని..!

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. మొత్తం ఏడు దశల పోలింగ్‌లో భాగంగా ఐదు దశల ఎన్నికలు ముగిశాయి. అన్ని పార్టీలు యూపీలో ఎక్కువ స్థానాలు గెలవడంపైనే దృష్టిసారించాయి. 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేదశ్‌లో ఇప్పటివరకు 53 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా.. మరో రెండు దశలో 27 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Lok Sabha Polls 2024: మిగిలినవి 27.. పైచేయి ఎవరిది..?

Lok Sabha Polls 2024: మిగిలినవి 27.. పైచేయి ఎవరిది..?

దేశంలోని అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఎక్కువ సీట్లు గెలిస్తే కేంద్రంలో అధికారంలోకి రావచ్చనేది అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అంచనా. 2014, 2019 ఎన్నికల్లో యూపీలో మెజార్టీ సీట్లు గెలుచుకోవడం ద్వారా ఎన్డీయే కూటమి రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది.

Yogi Adityanath: సీఎం యోగి సంచలన ప్రకటన.. మరో ఆరు నెలల్లోనే..

Yogi Adityanath: సీఎం యోగి సంచలన ప్రకటన.. మరో ఆరు నెలల్లోనే..

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ సంచలన ప్రకటన చేశారు. మరో ఆరు నెలల్లోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) భారత్‌లో విలీనం అవుతుందని పేర్కొన్నారు. అయితే.. నరేంద్ర మోదీ..

Bhanuprakash Reddy: జగన్‌ లండన్‌కు కాదు.. యూపీకి వెళ్లాలి

Bhanuprakash Reddy: జగన్‌ లండన్‌కు కాదు.. యూపీకి వెళ్లాలి

Andhrapradesh: వైసీపీని ప్రజలు తారు డబ్బాలో ముంచేశారని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతమైన ఏపీని రావణకాష్టంగా మార్చారన్నారు. వైసీపీని నమ్ముకుని చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు తమ కేరీర్లో మచ్చ తెచ్చుకున్నారని... అందుకే పాత ఎఫ్.ఐ.ఆర్‌ను కూడా మార్చమని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందన్నారు.

LokSabha Elections: సీఎం పదవి నుంచి యోగి ఔట్..!

LokSabha Elections: సీఎం పదవి నుంచి యోగి ఔట్..!

సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్జప్తి చేశారు. గురువారం లఖ్‌నవూలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేజ్రీవాల్‌తోపాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌, ఆప్ నేత సంజయ్‌ సింగ్‌ పాల్గొన్నారు.

UP: యూపీలో ఎవరిది పైచేయి?

UP: యూపీలో ఎవరిది పైచేయి?

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ బలమైన పార్టీగా ఉన్నప్పటికీ 2019లో ఆ పార్టీ సాధించిన ఫలితాలు పునరావృతం కావని ప్రతిపక్ష శిబిరంలో ఉన్న పలువురు నేతలు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి ప్రతిగా బీజేపీ నేతలు మాత్రం.. రామమందిరం నిర్మాణం, డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ హయాంలో జరిగిన నిర్మాణాత్మక కార్యక్రమాలతో గతంలో కంటే ఎక్కువ ఫలితాలు సాధిస్తామని ఆశాభావంతో ఉన్నారు. 2014లో యూపీలో బీజేపీ 71 సీట్లు సాఽధించగా, 2019లో 62 సీట్లు గెల్చుకుంది.

Delhi: కేంద్రంలో ‘ఇండియా’ సర్కారు: కేజ్రీవాల్‌

Delhi: కేంద్రంలో ‘ఇండియా’ సర్కారు: కేజ్రీవాల్‌

కేంద్రంలో వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని, దాంట్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) భాగస్వామిగా ఉంటుందని ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ చెప్పారు. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన నేపథ్యంలో జైలు నుంచి శుక్రవారం విడుదలైన కేజ్రీవాల్‌ శనివారం ఆప్‌ ప్రధాన కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు.

Arvind Kejriwal: యోగిని కూడా మోదీ వదిలిపెట్టరు.. మరో రెండు నెలల్లో..

Arvind Kejriwal: యోగిని కూడా మోదీ వదిలిపెట్టరు.. మరో రెండు నెలల్లో..

భారతీయ జనతా పార్టీ కేవలం ప్రతిపక్ష నేతలనే కాదు.. సొంత పార్టీ నేతలను కూడా జైల్లో పెడుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుండబద్దలు కొట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘ఒకే దేశం, ఒకే నాయకుడు’ మిషన్‌ని..

తాజా వార్తలు

మరిన్ని చదవండి