• Home » Yogi Adityanath

Yogi Adityanath

Ayodhya: రూ.650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్.. అయోధ్యలో నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

Ayodhya: రూ.650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్.. అయోధ్యలో నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

అయోధ్యలో మ్యూజియం ఆఫ్‌ టెంపుల్స్‌ నిర్మాణానికి టాటా సన్స్‌(TATA Sons) చేసిన ప్రతిపాదనకు యోగీ ఆదిత్యనాథ్(CM Yogi Adityanath) సర్కార్ అంగీకారం తెలిపింది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో రూ.650 కోట్లతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్(Museum of Temples) నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

LokSabha Election Result: రేపు ఆర్ఎస్ఎస్ చీఫ్‌తో సీఎం యోగి భేటీ

LokSabha Election Result: రేపు ఆర్ఎస్ఎస్ చీఫ్‌తో సీఎం యోగి భేటీ

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజమైన సేవకుడు అహంకారంతో ఉండడు. ఎవరికీ ఎటువంటి హాని తలపెట్టడంటూ ఆయన పేర్కొన్నారు. దీంతో మోహన్ భగవత్ వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి.

Parliament Elections: సిద్ధంగా ఉండండి.. ఏడాదిలోపే మళ్లీ ఎన్నికలు?

Parliament Elections: సిద్ధంగా ఉండండి.. ఏడాదిలోపే మళ్లీ ఎన్నికలు?

ఓవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుంటే.. మరోవైపు ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి..

Uttar Pradesh: జూలో సీఎం యోగి ఆకస్మిక తనిఖీలు

Uttar Pradesh: జూలో సీఎం యోగి ఆకస్మిక తనిఖీలు

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్.. జూలో ఆదివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గోరఖ్‌పూర్‌లోని షాహీద్ అష్పక్ ఉల్లాహ్ ఖాన్ జూలాజిల్ పార్క్‌లోని అయిదేళ్ల వయస్సున్న సింహం భారత్, ఏడేళ్ల వయస్సున్న ఆడ సింహం గౌరి ఆరోగ్య పరిస్థితిని జైలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Lok Sabha Elections: ఎన్నికల సమరం ఎవరి మధ్యనంటే... తేల్చిచెప్పిన యోగి

Lok Sabha Elections: ఎన్నికల సమరం ఎవరి మధ్యనంటే... తేల్చిచెప్పిన యోగి

రామభక్తులు, రామ ద్రోహులకు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా ఈసారి జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభివర్ణించారు. గోరఖ్‌పూర్‌లో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ఈరోజు కూడా రామమందిరమే లేదన్న రీతిలో కాంగ్రెస్ మాట్లాడుతోందన్నారు.

Uttar Pradesh: మోదీ, యోగిలపై అనుచిత వ్యాఖ్యలు: పంతులమ్మపై సస్పెన్షన్ వేటు

Uttar Pradesh: మోదీ, యోగిలపై అనుచిత వ్యాఖ్యలు: పంతులమ్మపై సస్పెన్షన్ వేటు

ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వర్ష సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేసింది.

Lok Sabha Polls 2024: పూర్వాంచల్‌లో పట్టుకోసం పార్టీల ప్రయత్నం.. ప్రజలు ఆదరించేదెవరిని..!

Lok Sabha Polls 2024: పూర్వాంచల్‌లో పట్టుకోసం పార్టీల ప్రయత్నం.. ప్రజలు ఆదరించేదెవరిని..!

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. మొత్తం ఏడు దశల పోలింగ్‌లో భాగంగా ఐదు దశల ఎన్నికలు ముగిశాయి. అన్ని పార్టీలు యూపీలో ఎక్కువ స్థానాలు గెలవడంపైనే దృష్టిసారించాయి. 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేదశ్‌లో ఇప్పటివరకు 53 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగ్గా.. మరో రెండు దశలో 27 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Lok Sabha Polls 2024: మిగిలినవి 27.. పైచేయి ఎవరిది..?

Lok Sabha Polls 2024: మిగిలినవి 27.. పైచేయి ఎవరిది..?

దేశంలోని అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఎక్కువ సీట్లు గెలిస్తే కేంద్రంలో అధికారంలోకి రావచ్చనేది అన్ని ప్రధాన రాజకీయ పార్టీల అంచనా. 2014, 2019 ఎన్నికల్లో యూపీలో మెజార్టీ సీట్లు గెలుచుకోవడం ద్వారా ఎన్డీయే కూటమి రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది.

Yogi Adityanath: సీఎం యోగి సంచలన ప్రకటన.. మరో ఆరు నెలల్లోనే..

Yogi Adityanath: సీఎం యోగి సంచలన ప్రకటన.. మరో ఆరు నెలల్లోనే..

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ సంచలన ప్రకటన చేశారు. మరో ఆరు నెలల్లోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) భారత్‌లో విలీనం అవుతుందని పేర్కొన్నారు. అయితే.. నరేంద్ర మోదీ..

Bhanuprakash Reddy: జగన్‌ లండన్‌కు కాదు.. యూపీకి వెళ్లాలి

Bhanuprakash Reddy: జగన్‌ లండన్‌కు కాదు.. యూపీకి వెళ్లాలి

Andhrapradesh: వైసీపీని ప్రజలు తారు డబ్బాలో ముంచేశారని బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంతమైన ఏపీని రావణకాష్టంగా మార్చారన్నారు. వైసీపీని నమ్ముకుని చాలా మంది పోలీసు ఉన్నతాధికారులు తమ కేరీర్లో మచ్చ తెచ్చుకున్నారని... అందుకే పాత ఎఫ్.ఐ.ఆర్‌ను కూడా మార్చమని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి