• Home » Yogi Adityanath

Yogi Adityanath

Keshav Prasad Maurya: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మౌర్య?

Keshav Prasad Maurya: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా మౌర్య?

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యను నియమించవచ్చునని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Train Accident: ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి 12 బోగీలు బోల్తా

Train Accident: ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి 12 బోగీలు బోల్తా

ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. గోండా జిల్లాలోని ఝిలాహి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ రైలు పట్టాలు తప్పింది. చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్‌కి వెళ్తున్న చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్‌..

UP: యూపీ బీజేపీలో ముసలం సీఎం యోగి, డిప్యూటీ సీఎం కేపీ మౌర్య మధ్య విభేదాలు

UP: యూపీ బీజేపీలో ముసలం సీఎం యోగి, డిప్యూటీ సీఎం కేపీ మౌర్య మధ్య విభేదాలు

రాజకీయ పార్టీలు ఎన్నికల్లో విజయాలు సాధించినంతవరకూ అంతా బాగున్నట్టే అనిపిస్తుంది! కానీ.. ఒక్కసారి ఓటమి ఎదురైతే.. పార్టీల్లో లోపాలు, అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడతాయి.

Uttar Pradesh: ఉప ఎన్నికల వేళ.. అగ్రనేతలు కీలక భేటీలు

Uttar Pradesh: ఉప ఎన్నికల వేళ.. అగ్రనేతలు కీలక భేటీలు

దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో బీజేపీ అనుకున్నని సీట్లు మాత్రం గెలుచుకో లేక పోయింది. ఇక ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన సమాజవాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు 43 స్థానాలను కైవసం చేసుకుంది.

Yogi Adityanath: స్కూళ్లలో డిజిటల్ అటెండెన్స్‌పై వెనక్కి తగ్గిన యోగి

Yogi Adityanath: స్కూళ్లలో డిజిటల్ అటెండెన్స్‌పై వెనక్కి తగ్గిన యోగి

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల్లో డిజిటల్ అటెంటెన్స్ అమలుకు తీసుకున్న నిర్ణయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెండు నెలల పాటు వాయిదా వేసింది. డిజిటల్ అటెండెన్స్‌‌ నిర్ణయంపై బహుజన్ సమాజ్ పార్టీ (BSP) చీఫ్ మాయావతి మంగళవారంనాడు నిశిత విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో యోగి సర్కార్ తాజా నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

Yogi Adityanath: యూపీలో 44 సీట్లు కోల్పోవడానికి కారణం అదే... తేల్చిచెప్పిన యోగి

Yogi Adityanath: యూపీలో 44 సీట్లు కోల్పోవడానికి కారణం అదే... తేల్చిచెప్పిన యోగి

యూపీలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీని నిరాశకు గురిచేయగా, దీనికి కారణంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టత ఇచ్చారు. మితిమీరిన ఆత్మవిశ్వాసమే పలుచోట్ల ఓటమికి కారణమని లక్నోలో జరిగిన బీజేపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సీఎం పేర్కొన్నారు.

UP: అతి విశ్వాసమే దెబ్బ తీసింది.. లోక్ సభ ఫలితాలపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ సంచలనం

UP: అతి విశ్వాసమే దెబ్బ తీసింది.. లోక్ సభ ఫలితాలపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ సంచలనం

లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల మోసపూరిత మాటలను ప్రజలు నమ్మారని అందుకే లోక్ సభ ఫలితాల్లో బీజేపీ వెనకబడిందని యూపీ(Uttar Pradesh) సీఎం యోగీ ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) పేర్కొన్నారు. యూపీలో ఆదివారం జరిగిన బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

Hybrid Vehicles: ఊపందుకున్న హైబ్రిడ్ వాహనాల ట్రెండ్.. వీటికి నో ట్యాక్స్..

Hybrid Vehicles: ఊపందుకున్న హైబ్రిడ్ వాహనాల ట్రెండ్.. వీటికి నో ట్యాక్స్..

ప్రస్తుతం దేశంలో హైబ్రిడ్ వాహనాలకు(hybrid vehicles) డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఇవి పెట్రోల్ లేదా డీజిల్‌తోపాటు బ్యాటరీ ఆధారంగా పనిచేయడం వీటి ప్రత్యేకత. ఎంతేకాదు ఈ వాహనాలకు మైలేజ్ ఎక్కువ, కాలుష్యం తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఇలాంటి వాహనాలు తీసుకున్న వారికి పన్ను మినహయింపులను ప్రకటించింది.

Uttar Pradesh: ఆ కార్లపై ఆఫర్.. ఏంటి అంటే..?

Uttar Pradesh: ఆ కార్లపై ఆఫర్.. ఏంటి అంటే..?

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైబ్రిడ్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజుపై వందశాతం రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో కొనుగోలు దారులకు మేలు జరగనుంది.

National: యూపీలో అందుకే ఓడిపోయాం.. పార్టీ అంతర్గత సమీక్షలో మనసు విప్పిన క్యాడర్..!

National: యూపీలో అందుకే ఓడిపోయాం.. పార్టీ అంతర్గత సమీక్షలో మనసు విప్పిన క్యాడర్..!

కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టారు. 370 సీట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకున్న బీజేపీ 240 సీట్లతోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి