Home » Yashasvi Jaiswal
క్రికెట్ ప్రపంచంలో సచిన్ విరాట్ కోహ్లీ తర్వాత మళ్లీ అంతటి సత్తా ఉన్న ప్లేయర్ దొరికాడంటూ టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ సంతోషం వ్యక్తం చేశాడు. లెజెండరీ ట్యాగ్ ను మోసేందుకు ఓ యువ క్రికెటర్ సిద్ధమవుతున్నాడంటూ కామెంట్స్ చేశాడు.
బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో యశస్వి జైస్వాల్ చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్ లో సున్నాకే ఔటైనప్పటికీ రెండో ఇన్నింగ్స్ లో విశ్వరూపం చూపించాడు. 205 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. వికెట్ల వెనుక అప్పర్ కట్ సిక్స్ తో సెంచరీ కొట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. రెండో రోజూ అదే జోరు కొనసాగిస్తున్నాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా ప్రస్తుతం పెర్త్లో తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో కదం తొక్కాడు. 205 బంతుల్లో శతకం సాధించాడు.
Yashasvi Jaiswal: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చెలరేగిపోయాడు. పెర్త్ టెస్ట్లో సూపర్బ్ బ్యాటింగ్తో కంగాకూలకు ఎర్త్ పెట్టాడు. అయితే ఆఖర్లో అతడు సెల్యూట్ చేయడం ఇంట్రెస్టింగ్గా మారింది.
IND vs AUS: ఆస్ట్రేలియాకు కొత్త మొగుడు తయారయ్యాడు. ఇన్నాళ్లూ విరాట్ కోహ్లీతోనే కంగారూలకు తంటా అనుకుంటే ఇప్పుడు మరో భారత ప్లేయర్ వారికి తలనొప్పిగా మారాడు.
Rahul-Jaiswal: తొలి ఇన్నింగ్స్లో జరిగింది మళ్లీ రిపీట్ అవుతుందేమోనని అభిమానులు భయపడ్డారు. మళ్లీ జట్టు కుప్పకూలక తప్పదని ఆందోళన చెందారు. కానీ ఊహించనిది జరిగింది. ఒక్కో పరుగు తీసేందుకు బ్యాటర్లు వణికిన చోట.. కేఎల్ రాహుల్-యశస్వి జైస్వాల్ మ్యాజిక్ చేశారు.
KL Rahul: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన క్లాస్ ఏంటో మరోమారు చూపించాడు. సూపర్బ్ బ్యాటింగ్తో ఆస్ట్రేలియాను కంగారెత్తించాడు. అతడు కొట్టిన ఓ షాట్ అయితే మ్యాచ్కే హైలైట్గా నిలిచింది.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో మన యువ ఆటగాళ్లు దూసుకొచ్చారు. జింబాబ్వేతో జరిగిన ఐదు మ్యాచ్లో టీ20 సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబరిచి.. తమ ర్యాంక్లను మెరుగుపరచుకున్నారు.
భారత యువ సంచలనం యశస్వీ జైస్వాల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఒక్క బంతిలోనే 12 పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్గా వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. ఐదు మ్యాచ్ల..
నాలుగో మ్యాచ్లో జింబాబ్వేపై భారత్ సాధించిన విజయాన్ని పక్కన పెట్టేస్తే.. యశస్వీ జైస్వాల్ సెంచరీ మిస్ అవ్వడంపైనే అభిమానులు ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేశారు. చివర్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ దూకుడుగా..