Home » Yashasvi Jaiswal
తొలి టెస్టులో గెలిచిన టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని రెండో టెస్టులో తొలి రౌండ్ లోనే ఆసిస్ ఆటగాళ్లు నీరుగార్చారు. కీలక వికెట్ ను పడగొట్టి పండగ చేసుకున్నారు..
పెర్త్ వేదికపై ఆడిన తొలి టెస్టు కేఎల్ రాహుల్ కు తన పాత రోజులను గుర్తు చేసింది. పదేళ్ల క్రితం బిక్కుబిక్కుమంటూ ఆసిస్ పర్యటనకు వచ్చిన తన అనుభవాన్ని మళ్లీ ఓ యంగ్ క్రికెటర్ తనకు గుర్తుచేశాడంటూ తెలిపాడు..
Rohit-Jaiswal: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పుడూ కూల్గా, కామ్గా ఉంటాడు. అందరితో చనువుగా ఉంటూ తన చుట్టూ వాతావరణం ఆహ్లాదంగా ఉండేలా చూసుకుంటాడు. అలాంటోడు ఓ యంగ్ ప్లేయర్పై సీరియస్ అయ్యాడు.
Yashasvi Jaiswal: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మొదటి బంతి నుంచే అటాకింగ్కు దిగుతుంటాడు. వచ్చిన బాల్ను వచ్చినట్లు బౌండరీ రోప్కు తరలిస్తుంటాడు. స్టార్ బౌలర్లను కూడా దంచికొడుతుంటాడు. అలాంటోడ్ని ఓ బచ్చా బౌలర్ భయపెట్టాడు.
Yashasvi Jaiswal: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ భీకర ఫామ్లో ఉన్నాడు. పెర్త్ టెస్ట్లో ఆస్ట్రేలియాపై పిడుగులా విరుచుకుపడిన ఈ డాషింగ్ లెఫ్టాండర్.. అడిలైడ్లోనూ కంగారూల మెడలు వంచాలని చూస్తున్నాడు.
క్రికెట్ ప్రపంచంలో సచిన్ విరాట్ కోహ్లీ తర్వాత మళ్లీ అంతటి సత్తా ఉన్న ప్లేయర్ దొరికాడంటూ టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ సంతోషం వ్యక్తం చేశాడు. లెజెండరీ ట్యాగ్ ను మోసేందుకు ఓ యువ క్రికెటర్ సిద్ధమవుతున్నాడంటూ కామెంట్స్ చేశాడు.
బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో యశస్వి జైస్వాల్ చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్ లో సున్నాకే ఔటైనప్పటికీ రెండో ఇన్నింగ్స్ లో విశ్వరూపం చూపించాడు. 205 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. వికెట్ల వెనుక అప్పర్ కట్ సిక్స్ తో సెంచరీ కొట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. రెండో రోజూ అదే జోరు కొనసాగిస్తున్నాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా ప్రస్తుతం పెర్త్లో తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో కదం తొక్కాడు. 205 బంతుల్లో శతకం సాధించాడు.
Yashasvi Jaiswal: టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చెలరేగిపోయాడు. పెర్త్ టెస్ట్లో సూపర్బ్ బ్యాటింగ్తో కంగాకూలకు ఎర్త్ పెట్టాడు. అయితే ఆఖర్లో అతడు సెల్యూట్ చేయడం ఇంట్రెస్టింగ్గా మారింది.
IND vs AUS: ఆస్ట్రేలియాకు కొత్త మొగుడు తయారయ్యాడు. ఇన్నాళ్లూ విరాట్ కోహ్లీతోనే కంగారూలకు తంటా అనుకుంటే ఇప్పుడు మరో భారత ప్లేయర్ వారికి తలనొప్పిగా మారాడు.