• Home » Yadagirigutta

Yadagirigutta

CM Revanth Reddy: యాదగిరిగుట్ట ఆలయానికి ప్రత్యేక బోర్డు

CM Revanth Reddy: యాదగిరిగుట్ట ఆలయానికి ప్రత్యేక బోర్డు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో ప్రత్యేక పాలకమండలిని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

ABN Effect: ఏబీఎన్ ఎఫెక్ట్‌.. యాదగిరిగుట్ట ఆలయంలో మరమ్మతు పనులు షురూ

ABN Effect: ఏబీఎన్ ఎఫెక్ట్‌.. యాదగిరిగుట్ట ఆలయంలో మరమ్మతు పనులు షురూ

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం దక్షిణ భాగంలోని తిరువీధుల్లో ప్రాకార మండపం వెలుపల ఉన్న ఫ్లోరింగ్‌ కుంగిపోయిన విషయాన్ని ఏబీఎన్ వెలుగులోకి తీసుకొచ్చింది. 50 మీటర్ల మేర ఫ్లోరింగ్‌ రెండు అంగుళాల వరకు కుంగింది. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌తో ఆలయ యంత్రాంగం స్పందించింది.

Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయంలో కుంగిన ఫ్లోరింగ్‌!

Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయంలో కుంగిన ఫ్లోరింగ్‌!

తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఆలయం దక్షిణ భాగంలోని తిరువీధుల్లో ప్రాకార మండపం వెలుపల ఉన్న ఫ్లోరింగ్‌ కుంగిపోయింది.

Yadagirigutta: భక్తజనసంద్రం.. యాదాద్రి క్షేత్రం

Yadagirigutta: భక్తజనసంద్రం.. యాదాద్రి క్షేత్రం

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి క్షేత్రం ఆదివారం భక్తజనసంద్రమైంది. కార్తీక మాసం రెండో రోజు, వారాంతపు సెలవుదినం కావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో క్షేత్రానికి చేరుకున్నారు.

Yadagiri Gutta: 8న గుట్టకు సీఎం రేవంత్‌రెడ్డి

Yadagiri Gutta: 8న గుట్టకు సీఎం రేవంత్‌రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకోనున్నారు. ఈ నెల 8న ముఖ్యమంత్రి పుట్టినరోజును పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు.

VasamSetti Subhash: తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేల లేఖలను త్వరలోనే ఆమోదిస్తాం

VasamSetti Subhash: తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేల లేఖలను త్వరలోనే ఆమోదిస్తాం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త పాలక మండలి ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను స్వీకరిస్తామని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ చెప్పారు.

MLA Kaushik Reddy: గుట్టపై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి రీల్స్‌ చిత్రీకరణ

MLA Kaushik Reddy: గుట్టపై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి రీల్స్‌ చిత్రీకరణ

తెలంగాణ ఇలవేల్పుగా వెలుగొందుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి రీల్స్‌ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Kishan Reddy: రూ.20తో గంటలో యాదగిరి గుట్టకు.. ఎంఎంటీఎస్ సేవలపై కిషన్ రెడ్డి ప్రకటన

Kishan Reddy: రూ.20తో గంటలో యాదగిరి గుట్టకు.. ఎంఎంటీఎస్ సేవలపై కిషన్ రెడ్డి ప్రకటన

భాగ్యనగర వాసులకు అత్యంత చేరువలో ఉన్న అతి పెద్ద దేవాలయం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం. నగరానికి 60 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయానికి వెళ్లాలంటే రోడ్డు మార్గం ఒక్కటే అందుబాటులో ఉంది. అయితే యాదాద్రికి వెళ్లాలనుకుంటున్న భక్తులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం శుభవార్త తెలిపారు.

Hyderabad: ఆధ్యాత్మిక, పర్యావరణ పర్యాటకానికి ప్రోత్సాహం

Hyderabad: ఆధ్యాత్మిక, పర్యావరణ పర్యాటకానికి ప్రోత్సాహం

రాష్ట్రంలో ఆధ్మాత్మిక పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.

Yadagirigutta: దసరా నుంచి స్వర్ణతాపడం పనులు

Yadagirigutta: దసరా నుంచి స్వర్ణతాపడం పనులు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్య విమాన రాజగోపురానికి బంగారు తాపడం పనుల కోసం 11.700 కిలోల బంగారాన్ని ఈవో భాస్కర్‌రావు గురువారం స్మార్ట్‌ క్రియేషన్స్‌ సంస్థకు చెన్నైలో అప్పగించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి