• Home » Yadadri Temple

Yadadri Temple

TG News: నేడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్న తెలంగాణ గవర్నర్..

TG News: నేడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్న తెలంగాణ గవర్నర్..

ఉమ్మడి వరంగల్(Warangal) జిల్లా మూడ్రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ(Jishnu Dev Varma) నేడు(మంగళవారం) ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా ఆయన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు.

Harish Rao: యాదాద్రికి బయలు దేరిన హరీష్‌రావు..  నేడు రుణమాఫీపై బీఆర్ఎస్ ధర్నా

Harish Rao: యాదాద్రికి బయలు దేరిన హరీష్‌రావు.. నేడు రుణమాఫీపై బీఆర్ఎస్ ధర్నా

రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. రైతులు అందరికీ ఆగస్టు 15వ తేదీ లోపు రుణమాఫీ చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి మాట తప్పారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

Yadagirigutta: గుట్టపై ‘స్నాన సంకల్పం’

Yadagirigutta: గుట్టపై ‘స్నాన సంకల్పం’

యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడిని దర్శించుకునే భక్తులకు ‘స్నాన సంకల్పం’ ఆర్జిత సేవ అందుబాటులోకి వచ్చింది. యాదగిరిగుట్ట ఆలయ ఉద్ఘాటనకు ముందు కొండపైన ఉన్న గుండంలో భక్తులు స్నానమాచరించేవారు.

Yadagirigutta: ‘గుట్ట'పై పుణ్య స్నానాలకు ఓకే..

Yadagirigutta: ‘గుట్ట'పై పుణ్య స్నానాలకు ఓకే..

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో పాత ఆచారాలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 11 నుంచి కొండపై ఉన్న విష్ణు పుష్కరిణిలో స్నానం చేసేందుకు అనుమతిస్తోంది. ఇందుకోసం దంపతులు, భక్తులకు రూ.500 టికెట్‌ ధర నిర్ణయించి ఆర్జిత సేవల జాబితాలో చేర్చనుంది.

Yadagirigutta: యాదాద్రీశుడి క్షేత్రానికి మరిన్ని బస్సులు

Yadagirigutta: యాదాద్రీశుడి క్షేత్రానికి మరిన్ని బస్సులు

ప్రసిద్ధ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. ఆయన ఆదివారం లక్ష్మీనృసింహుడిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు.

తనికెళ్ళ భరణికి ‘పురాణపండ’ గ్రంధాలను బహూకరించిన యాదాద్రి పండిత బృందం

తనికెళ్ళ భరణికి ‘పురాణపండ’ గ్రంధాలను బహూకరించిన యాదాద్రి పండిత బృందం

శివాజ్ఞ, శివానుగ్రహంతోనే ఈ జగత్తు నడుస్తుందని.. ‘ఆట కదరా శివా’తో లక్షలకొలదీ అభిమానుల్ని సంపాదించుకున్న విఖ్యాత రచయిత, ప్రముఖ నటులు తనికెళ్ళ భరణి గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం భరణి దంపతులకు ఆలయ సంప్రదాయానుసారం వేదపండితులు ఆశీర్వచనం చేసి మన్త్రమయ జ్ఞాపికలుగా ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అపురూప గ్రంధాలను అందజేశారు.

Yadagirigutta: యాదగిరి ప్రదక్షిణ గుట్టపై నమో నారసింహా!

Yadagirigutta: యాదగిరి ప్రదక్షిణ గుట్టపై నమో నారసింహా!

యాదగిరిగుట్ట లక్ష్మీ నారసింహస్వామి దేవస్థానంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం సోమవారం వైభవంగా జరిగింది. స్వామి వారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని సుమారు 8వేల మంది భక్తులు గిరిప్రదక్షిణలో భాగస్వామ్యులయ్యారు.

Yadagirigutta: యాదగిరికొండపై భక్తుల రద్దీ..

Yadagirigutta: యాదగిరికొండపై భక్తుల రద్దీ..

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆషాఢమాసం అయినప్పటికీ సెలవు రోజు కావడంతో సుమారు 30 వేల మంది భక్తులు రాగా.. ప్రత్యేక, ధర్మ దర్శన క్యూలైన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది.

Yadadri: రేపు యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ..

Yadadri: రేపు యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ..

యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణపై విస్తృత ప్రచారం చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జూన్‌ 18న లక్ష్మీనరసింహస్వామివారి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణను ప్రారంభించగా.. భక్తుల నుంచి విశేష స్పందన లభించింది.

Yadagirigutta: వరుణుడి భక్తి  అద్దం పట్టి..

Yadagirigutta: వరుణుడి భక్తి అద్దం పట్టి..

గోపురం సహా ఆలయం తనను తాను అద్దంలో చూసుకున్నట్టు లేదూ! యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడి సన్నిధిలోనిదీ దృశ్యం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి