• Home » Yadadri Bhuvanagiri

Yadadri Bhuvanagiri

Nalgonda: యాదాద్రి థర్మల్‌ కేంద్రం వద్ద టౌన్‌షిప్‌

Nalgonda: యాదాద్రి థర్మల్‌ కేంద్రం వద్ద టౌన్‌షిప్‌

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రం సమీపంలో కొత్త టౌన్‌షి్‌ప ఏర్పాటు కానుంది. తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) రూ.928.52 కోట్ల అంచనాతో ఈ ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షి్‌పను నిర్మించనుంది.

యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌కు 7,037 కోట్ల అదనపు రుణం

యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌కు 7,037 కోట్ల అదనపు రుణం

యాదాద్రి థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రం(వైటీపీఎస్‌) నిర్మాణ అంచనా వ్యయం భారీగా పెరగడంతో పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ) నుంచి రూ.7,037 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు జెన్‌కోకు మార్గం సుగమమైంది.

TS News: పట్టుకొని చితక్కొట్టిన పోలీసులు

TS News: పట్టుకొని చితక్కొట్టిన పోలీసులు

జైలు అధికారుల కళ్లు గప్పి పారిపోయేందుకు మహ్మద్ ఖాజా అనే ఖైదీ ప్రయత్నించాడు. అతడిని జైలు సిబ్బంది వెంబడించి పట్టుకున్నారు. ఖైదీని పట్టుకుని జైలుకు తరలించారు. తర్వాత ఖైదీని కొట్టారు. దీంతో ఖాజా కాలికి గాయం అయ్యింది.

Kishan Reddy : యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishan Reddy : యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

రేవంత్ ప్రభుత్వం సహకారం లేకపోయినా సుమారు రూ. 650 కోట్లతో వచ్చే రెండేళ్లలో ఎంఎంటీఎస్‌ను యాదాద్రి వరకు పొడిగిస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ మహా నగర ప్రజలకు, భక్తులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. సుమారు రూ.6,000 కోట్ల నిధులను ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించారని అన్నారు. ఇప్పటికే రూ.33వేల కోట్ల పనులు కొనసాగుతున్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు.

Yadagirigutta: గోపురం స్వర్ణ తాపడానికి విరాళాలివ్వండి

Yadagirigutta: గోపురం స్వర్ణ తాపడానికి విరాళాలివ్వండి

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్య విమాన రాజగోపురం స్వర్ణ తాపడానికి విరాళాలు ఇవ్వాలని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కోరారు.

Kishan Reddy: రూ.20తో గంటలో యాదగిరి గుట్టకు.. ఎంఎంటీఎస్ సేవలపై కిషన్ రెడ్డి ప్రకటన

Kishan Reddy: రూ.20తో గంటలో యాదగిరి గుట్టకు.. ఎంఎంటీఎస్ సేవలపై కిషన్ రెడ్డి ప్రకటన

భాగ్యనగర వాసులకు అత్యంత చేరువలో ఉన్న అతి పెద్ద దేవాలయం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం. నగరానికి 60 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయానికి వెళ్లాలంటే రోడ్డు మార్గం ఒక్కటే అందుబాటులో ఉంది. అయితే యాదాద్రికి వెళ్లాలనుకుంటున్న భక్తులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం శుభవార్త తెలిపారు.

Yadagirigutta: దసరా నుంచి స్వర్ణతాపడం పనులు

Yadagirigutta: దసరా నుంచి స్వర్ణతాపడం పనులు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్య విమాన రాజగోపురానికి బంగారు తాపడం పనుల కోసం 11.700 కిలోల బంగారాన్ని ఈవో భాస్కర్‌రావు గురువారం స్మార్ట్‌ క్రియేషన్స్‌ సంస్థకు చెన్నైలో అప్పగించారు.

Bhatti Vikramarka: 2025 మార్చి నాటికి ‘యాదాద్రి’లో  పూర్తిస్థాయి విద్యుదుత్పత్తి

Bhatti Vikramarka: 2025 మార్చి నాటికి ‘యాదాద్రి’లో పూర్తిస్థాయి విద్యుదుత్పత్తి

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం శివారులోని యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (వైటీపీఎ్‌స)లో 2025 మార్చి చివరి నాటికి పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తిని ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

Deputy CM Bhatti: 2025మార్చికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులు పూర్తి..

Deputy CM Bhatti: 2025మార్చికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పనులు పూర్తి..

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్-2 ఆయిల్ సింక్రనైజేషన్ పనులు ప్రారంభించిన అధికారులు, సిబ్బంది, కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయలేకపోవడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధి లోపమే కారణమని భట్టి అన్నారు.

Harishrao: సీఎం రేవంత్ నిజ స్వరూపం బయటపడింది

Harishrao: సీఎం రేవంత్ నిజ స్వరూపం బయటపడింది

Telangana: సీఎం రేవంత్ రెడ్డి నిజస్వరూపం బయట పడిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. గురువారం ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ... జనగామకు వచ్చి కొమురవెల్లి మల్లన్న మీద ఓట్టు వేసి ఆగస్టు 15 వరకు రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు... ఏ ఊర్లో అయినా వంద శాతం రుణమాఫీ అయ్యిందా? ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ కాలేదు’’ అని చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి