• Home » Yadadri Bhuvanagiri

Yadadri Bhuvanagiri

Yadagirigutta: భక్తజనసంద్రంగా యాదగిరిగుట్ట

Yadagirigutta: భక్తజనసంద్రంగా యాదగిరిగుట్ట

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆషాఢమాసం అయినప్పటికీ సెలవు రోజు కావడంతో సుమారు 30 వేల మంది భక్తులు రాగా.. ప్రత్యేక, ధర్మ దర్శన క్యూలైన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది.

CM Revanth Reddy: యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు

CM Revanth Reddy: యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ (శుక్రవారం) యాదాద్రికి చేరుకున్నారు. యాదగిరి గుట్ట ప్రధాన దేవాలయానికి చేరుకున్న సీఎం... యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆపై ఆఖండ దీపారాదన చేశారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, విప్ బీర్ల ఐలయ్య ఉన్నారు.

CM Revanth Reddy: నేడే ఆ పాదయాత్ర ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy: నేడే ఆ పాదయాత్ర ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి..

శుక్రవారం మధ్యాహ్నాం 1:30లకు రోడ్డుమార్గాన వలిగొండ మండలం సంగెంకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. సంగెం నుంచి మూసీ నది పునరుజ్జీవ సంకల్ప పాదయాత్రను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.

Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయంలో కుంగిన ఫ్లోరింగ్‌!

Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయంలో కుంగిన ఫ్లోరింగ్‌!

తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఆలయం దక్షిణ భాగంలోని తిరువీధుల్లో ప్రాకార మండపం వెలుపల ఉన్న ఫ్లోరింగ్‌ కుంగిపోయింది.

Nalgonda: యాదాద్రి థర్మల్‌ కేంద్రం వద్ద టౌన్‌షిప్‌

Nalgonda: యాదాద్రి థర్మల్‌ కేంద్రం వద్ద టౌన్‌షిప్‌

నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రం సమీపంలో కొత్త టౌన్‌షి్‌ప ఏర్పాటు కానుంది. తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) రూ.928.52 కోట్ల అంచనాతో ఈ ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షి్‌పను నిర్మించనుంది.

యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌కు 7,037 కోట్ల అదనపు రుణం

యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌కు 7,037 కోట్ల అదనపు రుణం

యాదాద్రి థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రం(వైటీపీఎస్‌) నిర్మాణ అంచనా వ్యయం భారీగా పెరగడంతో పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ) నుంచి రూ.7,037 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు జెన్‌కోకు మార్గం సుగమమైంది.

TS News: పట్టుకొని చితక్కొట్టిన పోలీసులు

TS News: పట్టుకొని చితక్కొట్టిన పోలీసులు

జైలు అధికారుల కళ్లు గప్పి పారిపోయేందుకు మహ్మద్ ఖాజా అనే ఖైదీ ప్రయత్నించాడు. అతడిని జైలు సిబ్బంది వెంబడించి పట్టుకున్నారు. ఖైదీని పట్టుకుని జైలుకు తరలించారు. తర్వాత ఖైదీని కొట్టారు. దీంతో ఖాజా కాలికి గాయం అయ్యింది.

Kishan Reddy : యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishan Reddy : యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

రేవంత్ ప్రభుత్వం సహకారం లేకపోయినా సుమారు రూ. 650 కోట్లతో వచ్చే రెండేళ్లలో ఎంఎంటీఎస్‌ను యాదాద్రి వరకు పొడిగిస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ మహా నగర ప్రజలకు, భక్తులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. సుమారు రూ.6,000 కోట్ల నిధులను ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించారని అన్నారు. ఇప్పటికే రూ.33వేల కోట్ల పనులు కొనసాగుతున్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు.

Yadagirigutta: గోపురం స్వర్ణ తాపడానికి విరాళాలివ్వండి

Yadagirigutta: గోపురం స్వర్ణ తాపడానికి విరాళాలివ్వండి

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్య విమాన రాజగోపురం స్వర్ణ తాపడానికి విరాళాలు ఇవ్వాలని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కోరారు.

Kishan Reddy: రూ.20తో గంటలో యాదగిరి గుట్టకు.. ఎంఎంటీఎస్ సేవలపై కిషన్ రెడ్డి ప్రకటన

Kishan Reddy: రూ.20తో గంటలో యాదగిరి గుట్టకు.. ఎంఎంటీఎస్ సేవలపై కిషన్ రెడ్డి ప్రకటన

భాగ్యనగర వాసులకు అత్యంత చేరువలో ఉన్న అతి పెద్ద దేవాలయం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం. నగరానికి 60 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయానికి వెళ్లాలంటే రోడ్డు మార్గం ఒక్కటే అందుబాటులో ఉంది. అయితే యాదాద్రికి వెళ్లాలనుకుంటున్న భక్తులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం శుభవార్త తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి