• Home » Yadadri Bhuvanagiri

Yadadri Bhuvanagiri

Komatireddy: నల్లగొండలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

Komatireddy: నల్లగొండలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి నల్లగొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమైన శాఖలు జిల్లా మంత్రుల దగ్గరే ఉన్నాయన్నారు.

 Yadadri: యాదాద్రిలో కిక్కిరిసిన భక్తులు..రికార్డు స్థాయిలో ఆదాయం

Yadadri: యాదాద్రిలో కిక్కిరిసిన భక్తులు..రికార్డు స్థాయిలో ఆదాయం

యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి ( Yadagirigutta Lakshminarasimha Swami ) ఆలయానికి రికార్డ్ స్థాయిలో నిత్య ఆదాయం పెరిగింది. కార్తీక మాసం చివరి ఆదివారం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

Yadadri: యాదగిరిగుట్టకు పెరిగిన భక్తుల రద్దీ

Yadadri: యాదగిరిగుట్టకు పెరిగిన భక్తుల రద్దీ

యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారిని దర్శించుకోడానికి ప్రముఖులు, భక్త జనం పోటెత్తారు. కార్తీకమాసం, ఆదివారం కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.

Telangana Polls: బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందంటూ కాంగ్రెస్ ఆందోళన.. ఆలేరులో పరిస్థితి ఉద్రిక్తం

Telangana Polls: బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందంటూ కాంగ్రెస్ ఆందోళన.. ఆలేరులో పరిస్థితి ఉద్రిక్తం

యాదాద్రి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత భర్త మహేందర్ పోలింగ్ కేంద్రంలో ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు నిరసనలకు దిగారు.

Komatireddy venkatreddy: అది రుణమాఫీ కాదు వడ్డీమాఫీ మాత్రమే

Komatireddy venkatreddy: అది రుణమాఫీ కాదు వడ్డీమాఫీ మాత్రమే

ప్రతి పార్లమెంట్ పరిధిలో రెండు సీట్లు బీసీలకు ఖచ్చితంగా ఇవ్వాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పారని భువనగిరిలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Minister KTR: చేనేత రుణమాఫీపై మంత్రి కేటీఆర్ తీపికబురు?

Minister KTR: చేనేత రుణమాఫీపై మంత్రి కేటీఆర్ తీపికబురు?

చేనేత కార్మికులకు మంత్రి కేటీఆర్ మంచి తీపికబురును అందించారు.

Falaknuma Train Accident: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ఘటన ప్రమాదమా?.. కుట్ర కోణమా?.. రైల్వే అధికారులు ఏమన్నారంటే..

Falaknuma Train Accident: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ఘటన ప్రమాదమా?.. కుట్ర కోణమా?.. రైల్వే అధికారులు ఏమన్నారంటే..

యాదాద్రి వద్ద హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. పగిడిపల్లి - బొమ్మాయిపల్లి వద్ద రైలు బోగీల్లో మంటలు ఎగిసిపడ్డాయి. షార్ట్‌ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే ఈ అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా?.. లేక ఏదన్నా కుట్రకోణం దాగుందా అని అనుమానిస్తే.. ఇది ఖచ్చితంగా కుట్రకోణమే అని రైల్వే అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు.

Yadadri: యాదాద్రీశుడి భక్తులకు వాన కష్టాలు!

Yadadri: యాదాద్రీశుడి భక్తులకు వాన కష్టాలు!

ఎండొచ్చినా.. వానొచ్చినా ఆ యాదాద్రీశుడి భక్తుల కష్టాలు తప్పట్లేదు.. యాదగిరిగుట్ట క్షేత్రంలో భక్తులకు వాన కష్టాలు మొదలయ్యాయి. నిన్నమొన్నటివరకు ఎండలతో కొండపై భక్తులు తీవ్ర ఇబ్బందులు పడగా.. ఇప్పుడు తొలకరి వానకే అవస్థలు పడాల్సి వచ్చింది. వర్షంతో కొండపైన ఆలయ తిరువీధులు, బస్‌బే తదితర ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. కొండ కింద వైకుంఠద్వారం, మొదటి ఘాట్‌రోడ్‌, తులసీకాటేజ్‌ తదితర ప్రాంతాల్లో

Yadadri: యాదాద్రిలో చిరుధాన్యాల లడ్డూ ప్రసాదం

Yadadri: యాదాద్రిలో చిరుధాన్యాల లడ్డూ ప్రసాదం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో చిరుధాన్యాలతో లడ్డూ ప్రసాదాలు తయారు చేసేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాలకు సర్క్యూలర్‌ను జారీ చేసింది.

Yadadri: 15రోజుల్లో యాదాద్రి హుండీ ఆదాయం ఎంతంటే..

Yadadri: 15రోజుల్లో యాదాద్రి హుండీ ఆదాయం ఎంతంటే..

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఖజానాకు 15రోజుల్లో రూ.1.78కోట్ల హుండీ ఆదాయం లభించింది. నృసింహుడిని దర్శించుకున్న భక్తులు హుండీల్లో సమర్పించిన

తాజా వార్తలు

మరిన్ని చదవండి