Home » Women News
రాష్ట్రంలో మరోసారి మహిళా ఓటర్లే పైచేయి సాధించారు. ప్రభుత్వాల ఏర్పాటులో వారే కీలక పాత్ర పోషించనున్నారు. 2025కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ...
‘‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు.. గార్డెనింగ్ పార్టనర్ క్రాఫ్ట్వారి పర్ఫెక్ట్.. ఫ్యాషన్ పార్టనర్ డిగ్సెల్ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్వేర్) రెండు తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటకల్లోని 81 కేంద్రాల్లో జనవరి 3, 4, 5 తేదీల్లో ఘనంగా జరిగాయి.
పొట్టకూటి కోసం ఖతార్ వెళ్లిన ఓ మహిళ ఇళ్లలో పనులకు కుదిరింది. అయితే ఆ యజమానులు ఆమెను తీవ్రంగా హింసిస్తున్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో మరో హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.
రాష్ట్రంలో మహిళలకు ఇంటి నుంచే పనికల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా సహకార పని...
ఆడవారిని అసభ్యంగా తాకడం, చేతులు వేయడం వంటి వేధింపులను అడ్డుకునేందుకు యూపీ మహిళా కమిషన్ కొత్త రూల్ తేనుంది.
రాచెల్ గుప్తాకు అస్సలు నచ్చని విషయం... పదిమందిలో ఒకరుగా మిగిలిపోవడం. ‘‘ప్రతివారిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేమిటనేది అందరికన్నా వాళ్ళకే బాగా తెలుస్తుంది.
దీపావళి వచ్చేస్తోంది. పండుగ రోజున ప్రత్యేకంగా కనిపించాలని మహిళలంతా కోరుకొంటారు. ప్రత్యేకించి లక్ష్మీపూజకి చక్కని చీర, నగలతో ముస్తాబవుతారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో కాపీయింగ్ వెలుగుచూసింది.
హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో దారుణం జరిగింది. ఒంటరిగా తన ఆటో ఎక్కిన మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆటోను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డాడు.