Home » Women News
Niti Aayog Report Women Loans : భారతదేశంలో రుణాలు తీసుకునే మహిళల సంఖ్య ఏటా 22% చొప్పున పెరిగింది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోని మహిళలు భారీ మొత్తంలో వ్యక్తిగత రుణాలు తీసుకుని వీటి కోసమే వెచ్చిస్తున్నారని నీతీ ఆయోగ్ వెల్లడించింది.
సౌదీ అరేబియాలోని మదీనలో మరణిస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని ముస్లింల ప్రగాఢ విశ్వాసం. మదీనలో ప్రవక్త మొహమ్మద్ సమాధి ఉండడం దీనికి కారణం.
మహిళా దినోత్సవం సందర్భంగా 8న ‘ఉమెన్ సేఫ్టీ’ యాప్ను అదనపు ఫీచర్లతో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు పోలీసు శాఖ తెలిపింది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8 నెలల్లోనే మిగతా సంక్షేమ శాఖల కంటే ముందుగా స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించింది.
ఆశా వర్కర్లకు గ్రాట్యుటీని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గ్రాట్యుటీ చెల్లింపు ఏ విధంగా ఉండాలనేదానిపై నిర్ణయం తీసుకోవడానికి ముందుగా..
కొమరోలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ బైళ్ల కమలమ్మ(50) ఈ మహమ్మారి బారిన పడి ఆదివారం మృతి చెందారు.
ఇటీవల అన్నమయ్య, గుంటూరు, పల్నాడు సహా పలు జిల్లాల్లో మహిళలపై జరిగిన దాడులను రాష్ట్ర పోలీసుశాఖ సీరియ్సగా తీసుకుంది.
పాఠశాల విద్యాశాఖ అధికారుల నిర్ణయంపై టీచర్లలో అసహనం వ్యక్తమవుతోంది.
Woman trapped in Kuwait: పొట్టకూటి కోసం కువైట్కు వెళ్లిన ఏపీ మహిళ ఒకరు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కువైట్లో పనిలో పెట్టిన ఏజెంట్ సరిగా భోజనం పెట్టకుండా చిత్రహింసలకు గురి చేస్తుండటంతో..ఆమె తన బాధను వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రియుడితో కలిసి తన ఇద్దరి పిల్లలను విచక్షణా రహితంగా కొట్టి చిత్రహింసలు పెడుతోంది.. ఎట్టకేలకు ఈ విషయం...