Home » Wife and Husband Relationship
తన భార్యను ప్రాణం పోయే వరకు విడువనని ప్రమాణం చేశాడు. అంగరంగ వైభవంగా పెళ్ళిచేసుకుని తన భార్యను అత్తింటికి కూడా తీసుకొచ్చాడు. కానీ..
అందుకే వీళ్ళు తమ సంతోషాన్ని, బాధను వ్యక్తం చేసే విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుంది.
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన సంఘటన వెలుగుచూసింది. బతికుండగానే ఓ వ్యక్తిని చంపేశారు. గణేష్ అనే వ్యక్తి చనిపోయినట్లు సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారు. బాధితుడు అదే సమయంలో ఇంట్లో లేకపోవడంతో భార్య నిజమేనని నమ్మేసింది.
ఓ భర్త తన భార్య వాట్సప్ ఛాటింగ్ ను పోటోలు తీసుకుని మరీ పోలిస్ స్టేషన్ మెట్లెక్కాడు. నా భార్య ఇలా చేసింది చూడండంటూ పోలీసులముందు వాపోయాడు.
ఎలా మొదలైందో ఏమో కానీ భార్యకు భర్తమీద అనుమానం మొదలైంది. 'నేను మంచోన్నే తల్లీ.. నన్ను అనుమానించకు' అని అతను మొత్తుకున్నా ఆమె వినలేదు చివరికి..
కష్టపడి పనిచేస్తున్న భర్తకు సర్ఫైజ్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలని ప్లాన్ చేసింది. ఇద్దరు పిల్లలను తీసుకుని భర్త గదికి వెళ్ళింది కానీ..
అందరమ్మాయిల్లాగే పెళ్ళయ్యాక తన భర్తతో జీవితం నందనవనం అవుతుందని ఆశ పడిందామె. కానీ..
ప్రతి ఇంట్లో మహిళలు ఇంటి పని, వంట పని చేయడం, పిల్లలు, భర్త బాగోగులు చూసుకోవడం చేస్తుంటారు. ఇక ఇంటికి చుట్టాలు, స్నేహితులు వస్తే వారికి తగిన మరద్యాలు చేయడం వంటి అదనపు శ్రమ కూడా ఉంటుంది. ఇలా ఒకటనేమిటి ఎన్నో
భార్యాభర్తల బంధం వికటిస్తే చాలా భారం అవుతుంది. ఇలాంటి సందర్భాలలో భార్యాభర్తలు ఒకరినొకరు భరించలేక విడాకులు తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ విడాకులు తీసుకునే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. తాజాగా ఓ జంట విడాకులు తీసుకుని విడిపోయింది. విడాకులు ఇచ్చాక కూడా ఆ భర్త భార్య మీద పగపెట్టుకున్నాడు. పక్కాగా ప్లాన్ చేసి భార్యను ఏడిపించాడు.
భార్యాభర్తలన్నాక చిన్నచిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈ గొడవలు అన్నీ నిప్పుమీద నీళ్ళు చిలకరించినట్టు తొందరగా సద్దుమణుగుతాయి. కానీ ఈ భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా ఏకంగా 17మంది