Home » Whatsapp
రోజురోజుకు ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు, అధికారులు ఎంత అవగాహన కల్పించినా, రోజూ ఇలాంటి కథనాలు పత్రికలు, టీవీల్లో వస్తున్నా మోసపోయే వాళ్లు పోతూనే ఉన్నారు. తాజాగా మచిలీపట్నంలో అలాంటి మోసమే వెలుగు చూసింది. కొంత నగదు కడితే అధిక మెుత్తంలో తిరిగి చెల్లిస్తామని చెప్పి వాట్సాప్ గ్రూపుల ద్వారా కేటుగాళ్లు ప్రజల్ని బురిడీ కొట్టించారు.
ఇన్స్టాగ్రామ్ తరహాలో స్టేట్సను లైక్ చేసే ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు దిగ్గజ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రకటించింది.
బస్తీలో సమస్యలను పరిష్కరించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ గ్రూప్.. రాజకీయ పార్టీల మద్య విబేధాలకు, గొడవలకు కారణమవుతోంది.
కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూతురు, ఎంపీ సుప్రియా సూలే ఫోన్ హ్యాక్ అయ్యింది. ఆమె వాట్సాప్ను కూడా కేటుగాళ్లు హ్యాక్ చేశారు. ఇదే విషయాన్ని సుప్రియా సూలే ఎక్స్వేదికగా ప్రకటించారు. తన ఫోన్, వాట్సాప్ హ్యాక్ అయ్యాయని..
WhatsApp New Update: వాట్సాప్ వినియోగిస్తున్నారా? మీకోసమే ఈ బిగ్ అలర్ట్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్, ఫీచర్స్ను అందుబాటులోకి తీసుకువచ్చే వాట్సాప్.. ఇప్పుడు మరో కీలక అప్డేట్ ఇచ్చింది. స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్తో, అధునాత టెక్నాలజీతో..
భారతదేశంలో వాట్సాప్ సర్వీసులు నిలిచిపోతాయా? వినియోగదారుల వివరాలను పంచుకోవాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల కారణంగా భారత్లో తన సేవలను నిలిపివేయాలని అనుకుంటోందా? ఇదే ప్రశ్న పార్లమెంట్లో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు ఎదురైంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని.. సైబర్ నేరగాళ్లు ఎంతో తెలివిగా ప్రజల్ని బురిడీ కొట్టిస్తున్నారు. ఫేక్ సందేశాలు పంపించి.. జనాలను బుట్టలో పడేసి..
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ మంత్రి నారా లోకేశ్ వాట్సాప్ గురువారం రోజున బ్లాక్ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా లోకేశ్ తెలియజేశారు. సమస్యల గురించి ప్రజలు తన పర్సనల్ మెయిల్కు పంపాలని కోరారు. ఆ మెయిల్ తానే చూసి పరిష్కరిస్తానని ప్రకటించారు. మంత్రి నారా లోకేశ్ వాట్సాప్ పనిచేయక పోవడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి.
ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ అయిన వాట్సాప్ తన వినియోగదారుల భద్రత, ప్రైవసీ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ ఉంటుంది. తాజాగా మరో ఉపయోగకర ఫీచర్ను తీసుకొచ్చినట్టు వాట్సాప్ తాజాగా వెల్లడించింది.
వాట్సాప్ సంభాషణలను ఎవిడెన్స్ యాక్ట్-1872 ప్రకారం సాక్ష్యాలుగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.