Home » Whatsapp
AP Inter Exams: మరికొద్ది రోజుల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హాల్ టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. వీటిని వాట్సప్లో డౌన్ లోడ్ చేసుకో వచ్చు. ఆ విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇకపై ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు వాట్సాప్లోనే అందించాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్స్లో వాట్సాప్ అత్యంత ప్రధానమైనది. దాపు ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ అకౌంట్ వినియోగిస్తున్నారు. ఆఫీస్, పర్సనల్ అన్నింటికీ వాట్సాప్పైనే ఆధారపడుతున్నారు. అందుకే సైబర్ నేరగాళ్లు, హ్యాకర్లు వాట్సాప్ పైన ఫోకస్ పెట్టారు. కొత్త రకం స్పైవేర్ ద్వారా వినియోగదారుల ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ఈ విషయాన్ని వాట్సాప్ మాతృ సంస్థ కూడా ధృవీకరించింది. సో ఈ విషయాల్లో బీ అలర్ట్..
Inter Hall Tickets: ఏపీ ఇంటర్ విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పింది ఏపీ సర్కార్. ఏపీ ఇంటర్మీడియట్ హాల్టికెట్లను వాట్సప్లో డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనిపై విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వాట్సాప్ డీపీ(WhatsApp DP)లో కజిన్ ఫొటో ఉండటంతో ఫోన్ చేసింది అమెరికా(America)లో ఉన్న తన అన్నయ్య అని భావించిన నగర మహిళ రూ.2 లక్షలు మోసపోయింది. నగరానికి చెందిన మహిళ(50)కు వాట్సప్ కాల్(WhatsApp call) వచ్చింది.
AP GOVT: ఏపీ ప్రభుత్వం "మన మిత్ర - ప్రజల చేతిలో ప్రభుత్వం" ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను గురువారం ప్రారంభించింది. ప్రజలు కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగకుండా, వారి అవసరాలకు అనుగుణంగా సేవలు ఇంటి దగ్గర నుంచి అందించడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 ప్రభుత్వ సేవలు మొదటిసారిగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేవలు సాంకేతికంగా, సురక్షితంగా ఉంటాయని, ప్రజల గోప్యత పట్ల అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
కూటమి ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రజలకు శుభవార్త అందించింది. వాట్సాప్ గవర్నెన్స్కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏపీలో గురువారం నుంచి వాట్సాప్ గవర్నెన్స్ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఇది గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. దీనిద్వారా మొదటి విడతగా 161 సేవలను ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది.
Whats app governance services: తొలి విడతలో భాగంగా.. 161 పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందించాలని చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సేవలను గురువార అంటే జనవరి 30వ తేదీన మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు.
AP Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే పలు సేవలను మరింత సులభతరం చేస్తోంది. అందులోభాగంగా ఇప్పటికే రైతులు ధాన్యం విక్రయించేందుకు వాట్సాప్ నెంబర్ అందుబాటులోకి తీసుకు వచ్చింది.
మీరు సెల్ఫీ ప్రియులా అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే తాజాగా వాట్సాప్ నుంచి సెల్ఫీ ప్రియుల కోసం సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టారు. దీంతోపాటు మరొక ఫీచర్ కూడా వచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.