Home » West Godavari
కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థి ఉరి వేసుకుని తనువు చాలించాడు.
Bird Flu : ఇటీవల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయి. ఈ ఒక్క జిల్లాలోనే ఏకంగా 62 వేల కోళ్లు మరణించడంతో రెడ్ అలర్డ్ ప్రకటించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ఎన్డీయే ప్రభుత్వం గ్రామ పంచాయతీ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. అందులో భాగంగానే గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ, నిర్ణయాధికారం కల్పించిందని అన్నారు.
Woman trapped in Kuwait: పొట్టకూటి కోసం కువైట్కు వెళ్లిన ఏపీ మహిళ ఒకరు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. కువైట్లో పనిలో పెట్టిన ఏజెంట్ సరిగా భోజనం పెట్టకుండా చిత్రహింసలకు గురి చేస్తుండటంతో..ఆమె తన బాధను వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేసింది.
పశ్చిమగోదావరి జిల్లా దువ్వలో సూర్యాలయం వద్ద భజన చేస్తున్న భక్తులపై ఆగంతకులు దాడి చేశారు. అయితే ఈ దాడిని బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. రథ సప్తమి సందర్భంగా భక్తులు భజన చేస్తుంటే మైక్ లాక్కొని కొంతమంది దాడి చేశారు.
Raghurama: సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్పై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆకివీడులో నిన్న జరిగిన ఘటనపై సునీల్ బాధ్యత వహించాలన్నారు. సునీల్ అనుచరుడిని వెంటనే చర్యలు తీసుకోవాలని రఘురామ అన్నారు.
పౌల్ట్రీ పరిశ్రమను ఈ వైరస్ కోలుకోలేని దెబ్బతీస్తోంది. గతేడాది నవంబరు, డిసెంబరు నెలల్లో పందెం కోళ్లపై ఆర్డి వైరస్ దాడి చేయగా.....
Andhrapradesh: ఏలూరులోని ఓ డయాగ్నొస్టిక్ సెంటర్లో జరిగిన ఓ ఘటన గురించి తెలిస్తే ప్రతిఒక్కరూ భయాందోళనకు గురికాకతప్పదు. స్కానింగ్కు వచ్చిన ఓ మహిళ పట్ల అక్కడి సిబ్బంది వ్యవహరించిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే...
పశ్చిమగోదావరి జిల్లాలోని బీమవరం-వేండ్ర రోడ్డులోని ఒక రైస్ మిల్లు వద్ద కనిపించిందీ దృశ్యం.
తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేసిన ఆదుర్తి గంగ సత్యనారాయణమూర్తి(38) ఆత్మహత్య వ్యవహారం లో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి.