• Home » West Godavari

West Godavari

West Godavari: దారుణం.. అప్పు తిరిగివ్వమని అడిగిన యువకుడు.. చివరికి ఏం జరిగిందంటే..

West Godavari: దారుణం.. అప్పు తిరిగివ్వమని అడిగిన యువకుడు.. చివరికి ఏం జరిగిందంటే..

జయకృష్ణ అనే వ్యక్తి భీమవరంలోని ఓ బట్టల దుకాణంలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి విజయవాడకు చెందిన రేష్మ అనే యువతితో పరిచయం ఏర్పడింది. వారిద్దరి పరియచం కాస్త స్నేహంగా మారింది.

IT Rides: గ్రంధి శ్రీనివాస్ నివాసంలో మూడవరోజు ఐటీ  సోదాలు.. డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం..

IT Rides: గ్రంధి శ్రీనివాస్ నివాసంలో మూడవరోజు ఐటీ సోదాలు.. డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం..

వైసీపీ నాయకుడు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ వ్యాపారాలపై ఆదాయపు పన్నుశాఖ(ఐటీ) అధికారుల దాడులు మూడో రోజు శుక్రవారం కూడా కొనసాగుతున్నాయి. రూ. కోట్ల వ్యాపారాలకు సంబంధించి పన్నులు ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన నివాసం సహా గ్రంధి వ్యాపార భాగస్వాముల ఇళ్లు, వ్యాపార సంస్థలలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.

IT Rides: వైసీపీ మాజీ ఎమ్మెల్యే  ఇంట్లో రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

IT Rides: వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో రెండో రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు

వైసీపీ నాయకుడు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ వ్యాపారాలపై ఆదాయపు పన్నుశాఖ(ఐటీ) అధికారుల దాడులు గురువారం కూడా కొనసాగనున్నాయి. రూ. కోట్ల వ్యాపారాలకు సంబంధించి పన్నులు ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన నివాసం సహా గ్రంధి వ్యాపార భాగస్వాముల ఇళ్లు, వ్యాపార సంస్థలలోనూ బుధవారం సోదాలు నిర్వహించారు.

Andhra Pradesh: ఏపీలో త్వరలో ఎన్నికలు.. మంత్రి కీలక ప్రకటన

Andhra Pradesh: ఏపీలో త్వరలో ఎన్నికలు.. మంత్రి కీలక ప్రకటన

కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు దిశగా ముందుకెళ్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేదానిపై చర్చించామన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వ నాశనమైందని

Janasena Vs TDP: టీడీపీ,  జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ..

Janasena Vs TDP: టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ..

గురువారం దీపావళి సందర్భంగా ఏలూరు జిల్లాలో స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో ఒకరోజు ముందుగానే అధికారులు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. తమకు కనీస సమాచారం అందించకుండా పెన్షన్ పంపిణీ చేయడం ఏంటి అని టీడీపీ నేతలను, అధికారులను జనసేన నాయకులు ప్రశ్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.

AP News: అధికారులకు చుక్కలు చూపుతున్న చిరుత

AP News: అధికారులకు చుక్కలు చూపుతున్న చిరుత

Andhrapradesh: ఏపీలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. ద్వారకా తిరుమలలో గత నాలుగు రోజులుగా చిరుత పులి సంచరిస్తుండటంతో దాన్ని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Eluru: రాజమన్నార్ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న చిన వెంకన్న

Eluru: రాజమన్నార్ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న చిన వెంకన్న

ఏలూరులోని ప్రముఖ పుణ్య క్షేత్రం ద్వారకా తిరుమల చిన తిరుపతిలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 6 వ రోజు శుక్రవారం చిన వెంకన్న రాజమన్నార్ అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే రాత్రి 7 గంటలకు స్వామి వారి రథోత్సవం జరగనుంది.

Eluru: మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న చిన వెంకన్న

Eluru: మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న చిన వెంకన్న

చిన తిరుపతిలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 5 వ రోజు గురువారం చిన వెంకన్న మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం సింహ వాహనంపై స్వామివారి ఊరేగింపు జరగనుంది. అలాగే రాత్రి 8 గంటలకు స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది.

AP News: పెళ్లికానివాళ్లే వారి టార్గెట్...

AP News: పెళ్లికానివాళ్లే వారి టార్గెట్...

Andhrapradesh: దీన్ని ఆసరాగా తీసుకుని ఓ ముఠా పెద్ద ప్లానే వేసింది. మ్యాట్రామోని డాట్‌.కామ్‌‌లో పెళ్లి కాని వారే వీరి టార్గెట్. పెళ్లికాని వారి డీటెయిల్స్ తీసుకుని వారికి కళ్లబొల్లి మాటలు చెబుతూ సంబంధాలు కుదుర్చుకుని.. వివాహం అయిన తర్వాత తమకు ...

Varma: అన్నవరం సత్తెన్న  ప్రసాదంపై మాజీ ఎమ్మెల్యే అనుమానాలు

Varma: అన్నవరం సత్తెన్న ప్రసాదంపై మాజీ ఎమ్మెల్యే అనుమానాలు

Andhrapradesh: లడ్డూ ప్రసాదాల విషయంలో కోట్లాది రూపాయలు కాజేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అంటూ విరుచుకుపడ్డారు. అవినీతి కన్నా లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసి హిందువుల మనోభావాలు దెబ్బ తీశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటూ మండిపడ్డారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకునేందుకు ముందుకు వచ్చారన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి