• Home » West Bengal

West Bengal

పోటెత్తిన బెంగాలీలు!

పోటెత్తిన బెంగాలీలు!

పశ్చిమ బెంగాల్‌లో ఓటర్లు పోటెత్తారు. గురువారం జరిగిన తొలిదశ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 91.78శాతం పోలింగ్‌ నమోదైంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఆ రాష్ట్రంలో ...

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు.. పోలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చిన ఏనుగు..

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు.. పోలింగ్ కేంద్రం దగ్గరకు వచ్చిన ఏనుగు..

ఓ ఏనుగు పోలింగ్ కేంద్రం దగ్గర హల్‌చల్ చేసింది. ఓటు వేయడానికి వచ్చిన జనాలను భయపెట్టింది. అయితే, ఎవ్వరికీ ఏ హాని చేయకుండా ఆ ఏనుగు అక్కడినుంచి వెళ్లిపోయింది.

మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకున్న టీఎంసీకి శిక్ష విధించాలి: ప్రధాని మోదీ

మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకున్న టీఎంసీకి శిక్ష విధించాలి: ప్రధాని మోదీ

ఇవాళ రెండో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఎన్నికల ప్రచార సభకు బెంగాల్ ప్రజలు, బీజేపీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.

పశ్చిమ బెంగాల్‌లో కలకలం.. పోలింగ్ బూత్ వద్ద నాటు బాంబుతో దాడి

పశ్చిమ బెంగాల్‌లో కలకలం.. పోలింగ్ బూత్ వద్ద నాటు బాంబుతో దాడి

పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లాలోగల ఓ పోలింగ్ బూత్ వద్ద తాజాగా కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తి బూత్ వద్ద నాటు బాంబు విసరడంతో పలువురు గాయపడ్డారు.

ప్రజాస్వామ్య పండుగా, ప్రజల్ని చంపే పండుగా.. సీఆర్‌పీఎఫ్ భారీ బలగాలపై మమత ఫైర్

ప్రజాస్వామ్య పండుగా, ప్రజల్ని చంపే పండుగా.. సీఆర్‌పీఎఫ్ భారీ బలగాలపై మమత ఫైర్

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో కనీవినీ ఎరుగని రీతిలో సీఆర్‌పీఎఫ్ సాయుధ వాహనాలను మోహరించడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'ఇది ప్రజాస్వామ్య పండుగ, ఎవర్నీ చంపే పండుగ కాదు' అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

బెంగాల్‌లో బాబ్రీ మసీదు కట్టనీయం: అమిత్‌షా

బెంగాల్‌లో బాబ్రీ మసీదు కట్టనీయం: అమిత్‌షా

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మరోసారి ఘాటు విమర్శలు చేశారు. మమతా దీదీ ఎంత బలంగా కోరుకున్నారా, ఎన్ని గట్టి ప్రయత్నాలు చేసినా బెంగాల్‌లో బాబ్రీ మసీదును బీజేపీ కట్టనీయదని స్పష్టం చేశారు.

తమిళనాడు, బెంగాల్ మొదటి విడత ఎన్నికల ప్రచారానికి తెర.. 23న ఓటింగ్

తమిళనాడు, బెంగాల్ మొదటి విడత ఎన్నికల ప్రచారానికి తెర.. 23న ఓటింగ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంతో పాటు పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు ప్రచారం మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. ఈనెల 23న రెండు రాష్ట్రాల్లోనూ పోలింగ్ జరుగనుంది.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ చిక్కుల్లో యూసఫ్ పఠాన్!

పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ చిక్కుల్లో యూసఫ్ పఠాన్!

త్వరలో పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గెలుపే లక్ష్యంగా అన్ని ప్రధాన పార్టీలు విస్తృతంగా ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈ ఎన్నికల వేళ టీఎంసీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ చిక్కుల్లో పడ్డాడు.

రాత్రి వేళ ద్విచక్ర వాహనాలు, పగలు పిలియన్ రైడింగ్‌పై నిషేధం: ఈసీ

రాత్రి వేళ ద్విచక్ర వాహనాలు, పగలు పిలియన్ రైడింగ్‌పై నిషేధం: ఈసీ

పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా ద్విచక్ర వాహనాల రాకపోకలపై ఎన్నికల కమిషన్ కీలక ఆంక్షలు విధించింది. ఎన్నికల ప్రక్రియ ఎలాంటి హింసకు తావులేకుండా స్వేచ్ఛగా, సజావుగా సాగేందుకు వీలుగా బైక్ ర్యాలీలపై నిషేధం, పిలియన్ రైడింగ్స్‌పై ఆంక్షలు అమల్లోకి తెచ్చింది.

మమతకు గుడ్‌బై చెప్పే సమయం వచ్చేసింది: అమిత్‌షా

మమతకు గుడ్‌బై చెప్పే సమయం వచ్చేసింది: అమిత్‌షా

కుర్సెయోంగ్‌లో మంగళవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో అమిత్‌షా మాట్లాడుతూ, డార్జిలింగ్‌లో గూర్ఖా కమ్యూనిటీ చిరకాల సమస్యలకు సత్వర పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి