• Home » West Bengal

West Bengal

బెంగాల్‌లో తుది దశ పోలింగ్ ప్రారంభం.. ఆ నియోజకవర్గం పైనే అందరి దృష్టి..

బెంగాల్‌లో తుది దశ పోలింగ్ ప్రారంభం.. ఆ నియోజకవర్గం పైనే అందరి దృష్టి..

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తుది దశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో బెంగాల్ వ్యాప్తంగా మొత్తం 142 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో 41,000కు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది.

పోలింగ్ వేళ బాంబుదాడులు జరక్కుండా రంగంలోకి ఎన్ఐఏ

పోలింగ్ వేళ బాంబుదాడులు జరక్కుండా రంగంలోకి ఎన్ఐఏ

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండోవిడత పోలింగ్‌ స్వేచ్ఛగా, ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా ఎన్నికల కమిషన్ తాజాగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని రంగంలోకి దించింది.

అభిషేక్ బెనర్జీ కంచుకోటలో యూపీ సింగం.. వీడియో వైరల్

అభిషేక్ బెనర్జీ కంచుకోటలో యూపీ సింగం.. వీడియో వైరల్

బెంగాల్ ఎన్నికల పరిశీలకుడిగా ఉత్తరప్రదేశ్ ఐపీఎస్ అధికారి, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్ పాల్ శర్మ రంగంలోకి దిగడం, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిని హెచ్చరించడం సంచలనమవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

దీదీ Vs మోదీ.. బెంగాల్ కోటలో పాగా వేసేది ఎవరు?

దీదీ Vs మోదీ.. బెంగాల్ కోటలో పాగా వేసేది ఎవరు?

పశ్చిమ బెంగాల్‌లో హై డెసిబుల్ ప్రచారం ముగిసింది. చివరి విడత పోలింగ్ 29న జరగనుంది. ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ.. భారీ రోడ్ షో నిర్వహించారు.

బీజేపీ సీఎం ప్రమాణస్వీకారాన్ని కలిసి సెలబ్రేట్ చేసుకుందాం.. బెంగాల్ ప్రజలకు మోదీ లేఖ

బీజేపీ సీఎం ప్రమాణస్వీకారాన్ని కలిసి సెలబ్రేట్ చేసుకుందాం.. బెంగాల్ ప్రజలకు మోదీ లేఖ

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారానికి సోమవారం సాయంత్రం తెరపడటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో తాను జరిపిన విస్తృత పర్యటన రాజకీయంగా, ఆధ్యాత్మిక ఎదుగుదల పరంగా తనకెంతో ఉపకరించిందని ఆ లేఖలో పేర్కొన్నారు.

బెంగాల్ ఎన్నికల పరిశీలకుడిగా యూపీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్

బెంగాల్ ఎన్నికల పరిశీలకుడిగా యూపీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్

పశ్చిమబెంగాల్‌‌లో రెండో విడత పోలింగ్‌ స్వేచ్ఛగా, సజావుగా సాగేందుకు ఎన్నికల కమిషన్ కీలక నియామకం జరిపింది. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరున్న ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మను ఎన్నికల పరిశీలకుడిగా నియమించింది.

అవినీతిలో ఇద్దరూ ఇద్దరే : రాహుల్ గాంధీ

అవినీతిలో ఇద్దరూ ఇద్దరే : రాహుల్ గాంధీ

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. అవినీతిలో ప్రధానమంత్రి మోదీకి దీదీ ఏమాత్రం తక్కువ కాదని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో రాహుల్ విమర్శించారు.

రోడ్‌షోతో మోదీ సుడిగాలి ప్రచారం

రోడ్‌షోతో మోదీ సుడిగాలి ప్రచారం

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌కు ప్రచారం సోమవారం సాయంత్రం 6 గంటలతో ముగుస్తోంది. బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చివరినిమిషంలో సుడిగాలి ప్రచారం సాగించారు.

మా-మాటి-మనుష్ విజయం ఖాయం: మమత

మా-మాటి-మనుష్ విజయం ఖాయం: మమత

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 'మా-మాటి-మనుష్' (తల్లి, నేల, ప్రజలు) విజయం ఖాయమని ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. బెంగాల్ సంస్కృతి, వారసత్వాన్ని రక్షించుకోవాలని, విభజన శక్తులను తిప్పికొట్టాలని ఓటర్లను కోరారు.

ఇప్పుడు వెళ్తున్నా.. మళ్లీ ఆరోజు తిరిగి వస్తా

ఇప్పుడు వెళ్తున్నా.. మళ్లీ ఆరోజు తిరిగి వస్తా

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారానికి మరి కొద్ది గంటల్లోనే తెరపడనుంది. ర్యాలీలు, రోడ్‌షోలతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం సాగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సోమవారం నాడు బరాక్‌పూర్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి