Home » West Bengal
'ఇండియా' కూటమి పనితీరుపై మమతా బెనర్జీ గతవారంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అవకాశం వస్తే కూటమికి సారథ్యం వహిస్తానన్నారు. ఇండియా కూటమిని తానే ఏర్పాటు చేశానని, దానిని నడపాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు.
బంగ్లాదేశ్లో కొందరు చేస్తున్న రొచ్చగొట్టే ప్రకటనలకు స్పందించ వద్దని, ప్రశాంతంగా ఉంటూ సంయమనం పాటించాలని రాష్ట్ర ప్రజలకు మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.
ఇటివల కాలంలో సినిమాల నుంచి పలువురు ట్రెండింగ్ పాటలతోపాటు అనేక విషయాలను నేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది కేటుగాళ్లు ఏకంగా పుష్ప సినిమా స్టైల్లో స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
సాంప్రదాయకంగా బీజేపీకి కంచుకోటుగా ఉన్న మదారిహత్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని సైతం ఈసారీ టీఎంసీ తమ ఖాతాలో వేసుకుంది. 2021 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి 29,000 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ గెలిచింది.
సైబర్ నేరగాళ్ల దృష్టి విద్యార్థుల పైనా పడింది. ట్యాబ్స్ కొనుగోలు కోసం వారి బ్యాంకు ఖాతాల్లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జమ చేసిన సొమ్మును అక్రమ మార్గాల్లో బదిలీ చేయించుకున్నారు.
కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్లోని 108వ వార్డు కౌన్సిలర్ సుశాంత ఘోష్ శుక్రవారం రాత్రి తన ఇంటి ఎదుట కూర్చుని ఉన్నాడు. తనతోపాటు మరో టీఎంసీ నేత, మహిళ ఉన్నారు. అయితే ఇదే సమయంలో ఇద్దరు ముష్కరులు ద్విచక్రవాహనంపై వచ్చారు.
ఉపఎన్నికల పోలింగ్ క్రమంలో పశ్చిమబెంగాల్లో పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. నార్త్ 24 పరగణాల జిల్లా జగత్దాల్ ఏరియాలో గుర్తుతెలియని వ్యక్తులు టీఎంసీ నేతను కాల్చిచంపారు. అతనిని జగత్దాల్ 12వ నెంబర్ వార్డు టీఎంసీ మాజీ అధ్యక్షుడుగా పోలీసులు గుర్తించారు.
బీజేపీలో కీలక నేతగా ఉన్న సువేందు అధికారికి గతంలో 'జడ్' కేటగిరి భద్రత ఉన్నప్పటికీ అది పశ్చిమబెంగాల్ వరకే పరిమితం చేశారు. రాష్ట్రం దాటి ఎక్కడకు వెళ్లినా 'వై ప్లస్' కంటే తక్కువ భద్రత ఉండేది. దేశంలోని వీఐపీలకు గరిష్టంగా జడ్ కేటగిరి భద్రత కల్పిస్తుంటారు.
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 27న సాల్ట్ లేక్ ఏరియాలోని ఈస్ట్రన్ జోనల్ కల్చరల్ సెంటర్లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ, 2026లో పశ్చిమబెంగాల్ పీఠం బీజేపీ వశం కానుందని, లక్ష్యసాధనకు ఏం చేయడానికైనా సిద్ధమని అన్నారు.
కాళీ మాత నిమ్మజం ఊరేగింపుపై దాడులకు దిగిన దుండగులపై మమతా బెనర్జీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని బీజేపీ తప్పుపట్టింది. తక్షణం చర్చలు తీసుకోవాలని, లేదంటే సీఎం రాజీనామా చేయాలని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ డిమాండ్ చేశారు.