Home » West Bengal
పశ్చిమ బెంగాల్లో వరుసగా మూడుసార్లు విజయం సాధించిన మమతా బెనర్జీ.. ఈదఫా అనూహ్య పరాజయం చవిచూశారు. ఒకప్పటి మిత్రపక్షమైన బీజేపీ చేతిలో తృణమూల్ కాంగ్రెస్ .....
పశ్చిమబెంగాల్ ప్రజలు అధికార తృణమూల్ కాంగ్రెస్పై ‘మమత’ చూపలేదు! సంక్షేమ పథకాలతో ప్రజల్ని ఆకర్షించాలనుకున్న మమత ప్రయత్నాలు కూడా ఫలించలేదు.
పశ్చిమ బెంగాల్లో ముస్లింల జనాభా గణనీయంగా ఉన్న నియోజకవర్గాల సంఖ్య 54. వీటిలో 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ ఏకంగా 52 సీట్లు గెల్చుకుంది. ఒకటి మాత్రమే బీజేపీకి దక్కింది.
బెంగాల్లో మూడున్నర దశాబ్దాల కమ్యూనిస్టు పాలనను అంతం చేసి అధికారంలోకి వచ్చి, 15 ఏళ్లపాటు తిరుగు లేకుండా పాలించిన టీఎంసీ..
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార తృణముల్ కాంగ్రెస్ (TMC) అనూహ్యంగా ఓటమి పాలవడంతో, మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు ప్రజా తీర్పు కాదని, ఇది పూర్తిగా 'లూటీ' అని ఆమె ఆరోపించారు.
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అసాధారణమైన, చారిత్రక తీర్పునిచ్చారని, ఆ ఆనందం కార్యకర్తల కళ్లలో స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బెంగాల్లో నూతన చరిత్రను ఆవిష్కరించిన బీజేపీ కార్యకర్తలను అభినందించారు.
బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని TMC పతనానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 'RG Kar అత్యాచారం-హత్య' కేసు విషయంలో వ్యవహరించిన తీరు, పనితీరులో వైఫల్యం, గూండాయిజం, ముఖ్యంగా GenZ, GenX తరం తీవ్ర అసంతృప్తితో రగిలిపోవడం కీలకమైంది.
అస్సాం, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఎన్నికల్లో ఎన్డీఏకు లభించిన విజయాన్ని స్వాగతిస్తూ లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.
అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ అధికారం నిలబెట్టుకోగా.. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం చరిత్రాత్మకమని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు.
పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. దీంతో కమలం పార్టీ శ్రేణులు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.