Home » Weather
Rain Alert in AP: ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Weather Report: బంగళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, ఆవర్తన ప్రభావంతో వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం తెలంగాణపై కూడా ఉండనుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నైరుతి రుతుపవనాలు మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. విద్యుత్ సమస్యల పరిష్కారానికి సీఎస్ విద్యుత్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు ఇప్పుడు నైరుతి రుతుపవనాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈసారి వర్షాలు 16 ఏళ్ల తర్వాత త్వరగా వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రేపు నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రాన్ని తాకనున్నాయి. రాష్ట్రంలో వడగాడ్పులు, ఉష్ణోగ్రతల పెరుగుదలతో వేడి తీవ్రత కొనసాగుతోంది
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 27న కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో వచ్చే నెల రెండో వారం నుంచి ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది.
Monsoon 2025 Kerala: ప్రజలకు వాతావరణ శాఖ గుడ్న్యూస్ చెప్పింది. ఇంకొన్ని రోజుల్లోనే వేసవికాలం ముగియనుంది. ఎందుకంటే అంచనాల కంటే ముందుగానే కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి.
ప్రకాశం, తిరుపతి, నంద్యాల, శ్రీకాకుళం, చిత్తూరు తదితర జిల్లాల్లో తీవ్ర ఎండలు కొనసాగుతున్నాయి. రాబోయే 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉండగా, వడగాడ్పులు మరియు ఉక్కపోత ప్రభావం కొనసాగనుంది
ఈ రోజు ఉత్తరాంధ్రలో వడగాడ్పులు, వర్షాలు అవశ్యకమని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 42-43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు, మోస్తరు వర్షాలు, పిడుగులు వర్షాలతో పాటు మరికొన్ని మండలాల్లో క్రమంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది