• Home » Water Polo

Water Polo

రెడ్డిచెరువును కబ్జా చేస్తున్న అక్రమార్కులు

రెడ్డిచెరువును కబ్జా చేస్తున్న అక్రమార్కులు

మండలంలోని రెడ్డిపల్లె, కొండూరు గ్రామానికి చెందిన రెడ్డి చెరువును సుమారు 20 ఎకరాలను ఎక్స్‌కవేటర్లు పెట్టి చదను చేసి అక్రమార్కులు ఆక్రమించారు. శుక్రవారం డోజర్లు, ఎక్స్‌కవేటర్లు ట్రాక్టర్లు పెట్టి చదును చేస్తుండగా స్థానికులు రెవెన్యూ అధికారులు సమాచారం ఇవ్వడంతోవీఆర్వో దొరబాబు, ఆర్‌ఐ కరీముల్లా చెరువు దగ్గరకు వెళ్లేసరికి ఆక్రమణదారులు పరారైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

మైలవరం జలాశయం నుంచి నీరు విడుదల

మైలవరం జలాశయం నుంచి నీరు విడుదల

మైలవరం జలాశయం నుంచి ఉత్తరకాలువకు 50 క్యూసెక్కుల నీటిని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇనచార్జ్‌ భూపేష్‌రెడ్డిలు శుక్రవారం విడుదల చేశారు.

ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన నీరు అందించడమే ధ్యేయం, Clean water to every village

ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన నీరు అందించడమే ధ్యేయం, Clean water to every village

దేశవ్యాప్తంగా ప్రతి గ్రామా నికి ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు అందించాలన్నదే కేంద్రప్రభుత్వ ధ్యేయమని కేంద్రపరిశీలన బృందం రిటైర్డ్‌ సీఈఓలు రామ్‌సేన్‌ మ్యాగీ, వెంకటేశ్వర్లు అన్నారు.

City Roads : హైవే.. కంపు కంపు..!

City Roads : హైవే.. కంపు కంపు..!

ఫొటోను చూసి వాగులో వంకలో అనుకోకండి. ఇదంతా అనంతపురం నగర శివారులో.. జాతీయ రహదారి పక్కన డ్రైనేజీ నీరు. భారీ వర్షాలకు ఎటు వెళ్లాలో తెలియక.. బెంగుళూరు-హైదరాబాదు 44వ నంబరు జాతీయ రహదారి సర్వీసు రోడ్లను ముంచెత్తింది. కక్కలపల్లి క్రాస్‌లోని ఈ మురుగునీటి సమస్యకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుందో తెలియదు. వర్షం కురిసిందంటే ఈ దారిలో వెళ్లేవారికి ...

Tb Dam : 32 గేట్ల నుంచి నీటి విడుదల

Tb Dam : 32 గేట్ల నుంచి నీటి విడుదల

తుంగభద్ర జలాశయానికి వరదనీరు పోటెత్తడంతో మొత్తం 32 గేట్ల క్రస్ట్‌గేట్ల(20 గేట్లు రెండున్నర అడుగులు, మరో 12 గేట్లు రెండు అడుగుల మేర)ను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 1,07,096 క్యూసెక్కుల నీటిని తుంగభద్ర నదికి, 8952 క్యూసెక్కు లను కాలువలకు విడుదల చేశారు. తుంగభద్ర జలాశయం పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం డ్యాంకు ఇనఫ్లో 1,05,378 క్యూసెక్కులుండగా ఔట్‌ఫ్లో కాలువలకు వదిలే నీటితో కలిపి 1,16,228 క్యూసెక్కులు ఉంది. డ్యాం ...

Tungabhadra water : వచ్చేశాయ్‌

Tungabhadra water : వచ్చేశాయ్‌

తుంగభద్ర జలాలు జిల్లా సరిహద్దులోకి ప్రవేశించాయి. జలాశయం నుంచి నీటిని సోమవారం ఉదయం ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కి విడుదల చేశారు. దీంతో మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఆంధ్రా సరిహద్దు బొమ్మనహాళ్‌ వద్ద 105.272 కి.మీ. రెగ్యులేటర్‌ వద్దకు నీళ్లు వచ్చాయి. దీంతో హెచ్చెల్సీ అధికారులు, ఆయకట్టు రైతులు పూజలు చేసి స్వాగతం పలికారు. జలాశయంలో ఎగువకాలువ(హెచ్చెల్సీ)కి నీరు విడుదల చేసినపుడు మూడు లేదా నాలుగురోజులకు నీరు ఆంధ్రా సరిహద్దుకు చేరేవి. అయితే కర్ణాటకలో హెచ్చెల్సీ

Reservoir construction: ఇచ్చంపల్లి వద్దు!

Reservoir construction: ఇచ్చంపల్లి వద్దు!

గోదావరి-కావేరీ అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్‌ నిర్మాణానికి అంగీకరించేది లేదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Water Projects: ఆల్మట్టికి 84 వేల క్యూసెక్కుల వరద..

Water Projects: ఆల్మట్టికి 84 వేల క్యూసెక్కుల వరద..

కృష్ణా-గోదావరి బేసిన్‌లో ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. బుధవారం కృష్ణా బేసిన్‌లో ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టుకు 84 వేల క్యూసెక్కుల వరద వచ్చింది.

Tungabhadra Dam : తుంగభద్రకు వేగంగా..

Tungabhadra Dam : తుంగభద్రకు వేగంగా..

తుంగభద్ర జలాశయానికి వరదనీరు పోటెత్తుతోంది. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గత రెండు రోజులుగా తుంగభద్రకు వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. ఆదివారం ఒక్క రోజే ఐదు టీఎంసీలు నీరు వచ్చి చేరింది. దీంతో జలాశయంలో నీటి నిల్వ 18 టీఎంసీలకు చేరుకుంది. గత శుక్రవారం 19,201 క్యూసెక్కులు, శనివారం 25,556 క్యూసెక్కులుగా ఉన్న ఇనఫ్లో ఆదివారం ఉదయానికి 50,175 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో జలాశయంలో

Polavaram Officials : పోలవరం స్పిల్‌వే నుంచి నీటి విడుదల

Polavaram Officials : పోలవరం స్పిల్‌వే నుంచి నీటి విడుదల

పోలవరం ప్రాజెక్టు ఎగువన నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప నదులైన శబరి, ఇంద్రావతి, సీలేరు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి