• Home » Warangal

Warangal

అచ్చోసిన ఆంబోతుల్లా రంకెలేస్తున్నారు..

అచ్చోసిన ఆంబోతుల్లా రంకెలేస్తున్నారు..

రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆఎర్‌ఎస్‌ నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా రంకెలు వేస్తున్నారని, అధికారం పోయిననాటి నుంచి ఒంటినిండా విషం నింపుకుని కాంగ్రెస్‌ పట్ల విషం చిమ్ముతున్నారని ఆయన అన్నారు.

మేడారంలో.. ఈసారి 600 హుండీలు

మేడారంలో.. ఈసారి 600 హుండీలు

మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరలో ఈసారి మొత్తం 600 హుండీలను ఏర్పాటుచేస్తున్నారు. ప్రధానంగా సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద ఓ హుండీని ఏర్పాటుచేయగా.. జాతర ప్రాంగణంలో మొత్తం 600 హుండీలను ఏర్పాటు చేస్తున్నారు.

మేడారం వెళ్లొద్దాం!

మేడారం వెళ్లొద్దాం!

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర, ‘తెలంగాణ కుంభమేళ’గా పిలిచే మేడారం మహాజాతర జోరు అనధికారికంగా నెల రోజుల ముందే మొదలయ్యింది. ఈసారి జాతర అందరికీ సరికొత్తగా కనిపించనుంది.

మార్బుల్స్ దించుతుండగా ఊహించని ప్రమాదం

మార్బుల్స్ దించుతుండగా ఊహించని ప్రమాదం

మార్బుల్స్ దించుతుండగా మీద పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మహబూబాబాద్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

మహాజాతరకు నిరంతర విద్యుత్‌

మహాజాతరకు నిరంతర విద్యుత్‌

మేడారం మహాజాతరకు నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 28,29,30,31 తేదీల్లో మహా జాతర జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. జాతర జరిగే ప్రాంతంలో నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.

మేడారం మహాజాతరకు ప్రత్యేక రైళ్లు

మేడారం మహాజాతరకు ప్రత్యేక రైళ్లు

మేడారం మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసింది. ఈమేరకు దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనను విడుదల చేసింది. సికింద్రాబాద్‌, మంచిర్యాల్‌, సిరిపూర్‌కాగజ్‌నగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం నుంచి వరంగల్‌, కాజీపేటల వరకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేశారు.

 మేడారం సమ్మక్కకు పుట్టింటి చీర

మేడారం సమ్మక్కకు పుట్టింటి చీర

మేడారం సమ్మక్క తల్లికి పుట్టింటి చీరను సమర్పిచారు. మహాజాతరకు ముందు సమ్మక్క తల్లికి పుట్టింటి వారైన చందా వంశీయులు మహా జాతరకు ముందు ఆడపడుచు లాంఛనాల్లో భాగంగా గురువారం చీర సారెతోపాటు పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, ఒడిబియ్యం సమర్పించారు.

మేడారం ఎఫెక్ట్.. బెల్లం కొనుగోళ్లు ముమ్మరం

మేడారం ఎఫెక్ట్.. బెల్లం కొనుగోళ్లు ముమ్మరం

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు తేదీ దగ్గర పడుతుండడంతో గ్రామాలు, పట్టణాల్లో బెల్లం కొనుగోళ్లు ముమ్మరం జరుగుతున్నాయి. ఈనెల 28,29,30,31 తేదీల్లో మహాజాతర జరుగుతున్నతన విషయం తెలిసిందే. అయితే.. బంగారంగా పలిచుకునే బెల్లం కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

మేడారం మహాజాతరకు సింగరేణి సన్నద్ధం..

మేడారం మహాజాతరకు సింగరేణి సన్నద్ధం..

మేడారం మహాజాతరకు తేదీ దగ్గరపడుతోంది. అయితే.. పెద్దసంఖ్యలో విచ్చేసే భక్తులకు సేవలందించేందుకు సింగరేణి యాజమాన్యం కూడా సిద్ధమైంది. అటు సింగరేణికి చెందిన రెస్క్యూ, స్విమ్మర్స్‌, స్కౌట్స్‌ సిబ్బంది మేడారంలో సేవలందించనున్నారు.

తల్లుల సన్నిధిలో పులకింత..

తల్లుల సన్నిధిలో పులకింత..

మేడారం.. భక్తజన గూడారంగా మారుతోంది. జాతర తేదీ దగ్గరపడుతున్నాకొద్దీ భక్తులు పెద్దసంఖ్యలో చేరుకొని మొక్కులు సమర్పించుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే లక్షకు పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అంచనా.

తాజా వార్తలు

మరిన్ని చదవండి