• Home » Vote

Vote

 Loksabha Elections: తెలంగాణలో ఓటర్లలో తగ్గిన చైతన్యం..!!

Loksabha Elections: తెలంగాణలో ఓటర్లలో తగ్గిన చైతన్యం..!!

లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం.. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే భారీగా తగ్గింది. సోమవారం పూర్తయిన లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ 65.67 శాతంగా

 AP Elections 2024:  ఏపీలో రికార్డు పోలింగ్

AP Elections 2024: ఏపీలో రికార్డు పోలింగ్

రాష్ట్ర ఎన్నికల చరిత్రలో సంచలన రికార్డు నమోదైంది. పోటెత్తిన ఓటర్లతో బ్యాలట్లేకాదు.. రికార్డులు సైతం బద్దలయ్యాయి.

POLL : ఓటర్లకు ఎన్నికల పండుగ

POLL : ఓటర్లకు ఎన్నికల పండుగ

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలు రెండురోజుల పాటు కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల పండుగను సంతోషంగా జరుపుకున్నట్లు ప్రజలు చర్చించు కుంటున్నారు. ఎన్నడూ లేని రీతిలో ఈ సార్వ త్రిక ఎన్నికల్లో మండలంలో అత్యధికంగా 80 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును విని యోగిం చుకోవడం విశేషం. మండ లంలోని 70 పోలింగ్‌ కేంద్రాల్లో 64,432మంది ఓటర్లు ఉం డగా అందులో పురు షులు 32,050మంది, మహిళలు 32,380మంది ఉన్నారు. ఎన్నికల కోసం ప్రధాన రాజకీయ పార్టీల వారు బూతలవారీగా తటస్థ ఓటరు, మద్దతుదారులు, వ్యతిరేకులు అని మూడు భాగాలుగా జాబితా రూపొందించారు.

Voting Mandatory: ఈ ప్రాంతాల్లో ఓటు వేయడం తప్పనిసరి.. లేదంటే ఫైన్, కఠిన శిక్షలు

Voting Mandatory: ఈ ప్రాంతాల్లో ఓటు వేయడం తప్పనిసరి.. లేదంటే ఫైన్, కఠిన శిక్షలు

భారతదేశంలో జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని ఎన్నికల సంఘం, రాజకీయ నేతలతోపాటు అనేక మంది చెబుతున్నారు. కానీ దేశంలో ఓటు వేయడాన్ని కచ్చితంగా అమలు చేయడం లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా(worldwide) చూస్తే మాత్రం పలు దేశాల్లో ఓటింగ్ తప్పనిసరి(Compulsory Voting) చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.

AP Elections: తొలిసారి ఓటు కోసం రైలుకు ‘గ్రీన్ ఛానల్’

AP Elections: తొలిసారి ఓటు కోసం రైలుకు ‘గ్రీన్ ఛానల్’

Andhrapradesh: ఓట్ల పండగ కోసం ఏపీకి ప్రజలు ఏ విధంగా తరలివచ్చారో అందరికీ తెలిసిందే. రాష్ట్రానికి ఓటర్లు పోటెత్తడంతో పోలింగ్ శాతం కూడా అధికంగా నమోదు అయ్యింది. ఓటు వేసేందుకు ప్రజలు బస్సుల్లో, రైళ్లల్లో సొంత వాహనాల్లో రెండు రోజుల ముందే తమ గ్రామాలకు తరలివచ్చారు. పోలింగ్‌ రోజు ఓటు వేసేందుకు రైలులో వస్తున్న వారి కోసం రైల్వే అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రైలు కోసం తొలిసారిగా ‘‘గ్రీన్‌ ఛానల్‌’’ను ఏర్పాటు చేశారు.

Analysis: ఉత్తరం ఒకలా.. దక్షిణం మరోలా

Analysis: ఉత్తరం ఒకలా.. దక్షిణం మరోలా

రాష్ట్రంలో పార్లమెంట్‌ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఊహించినట్లుగానే అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పోలింగ్‌ జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో కుల ప్రాతిపదికన ఓటింగ్‌ జరిగింది. అలాగే ఉత్తర తెలంగాణలో ఒకలా.. దక్షిణ తెలంగాణలో మరోలా పోలింగ్‌ జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఓటేసేందుకు పోటెత్తిన జనం..!!

ఓటేసేందుకు పోటెత్తిన జనం..!!

సార్వత్రిక ఎన్నికల సమరం నాలుగో దశలో 67.25 శాతం పోలింగ్‌ నమోదైంది. సోమవారం రాత్రి 11.45 గంటల వరకూ అందిన సమాచారం ప్రకారం..

TG: రాజధానిలో కనిపించని యూత్‌ జోష్‌!

TG: రాజధానిలో కనిపించని యూత్‌ జోష్‌!

ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఎన్నికల సంఘం విస్తృతంగా చేసిన ప్రచారం, స్వచ్ఛందసంస్థలు జరిపిన ర్యాలీలు, సెలబ్రిటీల సూచనలు... ఏవీ హైదరాబాద్‌ యువ ఓటర్లను కదిలించలేదు. చాలా వరకూ పోలింగ్‌ స్టేషన్లలో సగటున పది ఓట్లలో 1-2 మాత్రమే తొలి లేదా రెండవసారి (గత అసెంబ్లీ ఎన్నికలలో తొలి ఓటు వేసిన వారు) ఓటు వేస్తున్న నవతరం కనిపించింది.

Mahabubnagar: పోలింగ్‌ బహిష్కరణాస్త్రం!

Mahabubnagar: పోలింగ్‌ బహిష్కరణాస్త్రం!

సమస్యలు పరిష్కరించలేదంటూ.. అధికారులకు చెప్పినా పట్టించుకోలేదంటూ.. ఆగ్రహానికి గురైన ప్రజలు తమ నిరసన వ్యక్తం చేయడానికి పోలింగ్‌ బహిష్కరణను అస్త్రంగా ఎంచుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఎదిర గ్రామంలో పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ 59 రోజులుగా టెంట్‌ వేసి రిలే నిరాహార దీక్షలు చేస్తున్న స్థానికులు సోమవారం ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.

TS: ఓటరు అత్యుత్సాహం..

TS: ఓటరు అత్యుత్సాహం..

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా కొందరు ఓటర్లు అత్యుత్సాహం చూపారు. పోలింగ్‌ కేంద్రంలోకి సెల్‌ఫోన్‌ తీసుకెళ్లి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారు. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం హేమ్లాతండాలోని 160వ బూత్‌కు ఓటేయడానికి వచ్చిన బానోత్‌ బాలకృష్ణ..ఓటు వేస్తూ మొబైల్‌లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి