• Home » Vote

Vote

VOTE : ఓటర్‌ స్లిప్పుల పంపిణీ

VOTE : ఓటర్‌ స్లిప్పుల పంపిణీ

రాష్ట్రంలో ఈ నెల 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటువేసేందుకు గ్రామ సచివాలయ పరిధిలోని అధికారులు ఓటరుస్లిప్పులు పంపిణీచేశారు. రొద్దం మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివారం పంపిణీ చేశారు. రొద్దం మండల వ్యాప్తంగా 48 పోలింగ్‌ బూతలుండగా ఎంపీ, ఎమ్మెల్యే ఓటు వేసేందుకు అనువుగా ఈసీ ఆదేశాల మేరకు ఇంటింటికి వెళ్లి ఓటరు స్లిప్పులను అందజేసినట్లు అధికారులు తెలిపారు.

VOTE : వలస ఓటర్లపై గురి

VOTE : వలస ఓటర్లపై గురి

రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలు ప్రధాన పార్టీలకు కీలకం. దీంతో ప్రతి ఓటు అభ్యర్థికి అవసరం కావడంతో ఏ ఒక్క ఓటరును వదులుకోకుండా వారిపై అభ్యర్థులు గురిపెట్టారు. ఈ క్రమంలో ఎన్నికల పోలింగ్‌ సమయం దగ్గరపడుతుంటే రాజకీయ నేతలతో పాటు జనాల్లో ఉత్కంఠ పెరిగింది. అందుకే వలస ఓటర్లపై ప్రధాన పార్టీలు దృష్టిపెట్టాయి. వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తు న్నారు.

Elections: ఓ యువత మేలుకో.. ఓటు విలువ తెలుసుకో!

Elections: ఓ యువత మేలుకో.. ఓటు విలువ తెలుసుకో!

విద్యావంతులు, యువత ఓటింగ్ ప్రక్రియకు దూరం ఉండటం దేశానికి.. ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ అన్నారు. ప్రజాసామ్య పరిరక్షణకు, బలోపేతానికి ఓటర్ చైతన్యం అవసరమన్నారు. ఓటర్లను చైతన్యపరిచి వారు బూత్‌ల వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకనేలా చూడాల్సిన ఎన్నికల కమిషన్ ఆ దిశగా తగినంత కృషి చేయడం లేదన్నారు.

 POSTAL BALLOT VOTING : పోస్టల్‌ ఓటింగ్‌ గందరగోళం

POSTAL BALLOT VOTING : పోస్టల్‌ ఓటింగ్‌ గందరగోళం

ఉపాధ్యాయులు, ఉద్యోగులను పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌కు దూరంగా ఉంచాలని అధికార పార్టీ ప్రయత్నించింది. దరఖాస్తుల మొదలు ఓటింగ్‌ వరకూ గందరగోళం కనిపిస్తోంది. ఈ విషయమై ఆంధ్రజ్యోతిలో పలు కథనాలు వచ్చాయి. అధికారులు స్పందించి.. ఫారం-12 స్వీకరణలో సమస్యలను కొంతవరకూ సరిదిద్దారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 23,532 మంది పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేశారు. వీరందరికీ శుక్రవారం నుంచి ఈ నెల 6వతేదీ ...

AP Elections 2024: ఏపీలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలుసా? కీలక వివరాలు చెప్పిన ఈసీ..

AP Elections 2024: ఏపీలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలుసా? కీలక వివరాలు చెప్పిన ఈసీ..

4వ విడత లోక్‌సభ ఎన్నికలతో పాటే(Lok Sabha Polls 2024).. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు(AP Assembly Elections) కూడా జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్లు(Voters) తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఏపీలో ఓటర్ల సంఖ్యకు సంబంధించి ఈసీ(Election Commission) ఫైనల్ లిస్ట్‌ని రిలీజ్ చేసింది.

Delhi: సర్వేల పేరుతో పథకాలకు ఓటర్ల నమోదు వద్దు

Delhi: సర్వేల పేరుతో పథకాలకు ఓటర్ల నమోదు వద్దు

ప్రకటనలు, సర్వేలు లేదా మొబైల్‌ అప్లికేషన్ల ద్వారా ఎన్నికల అనంతరం పథకాల లబ్ధి చేకూర్చుతామని ఓటర్ల పేర్లను న మోదు చేయడాన్ని

WOMEN VOTERS : మహిళలే ఎక్కువ..!

WOMEN VOTERS : మహిళలే ఎక్కువ..!

జిల్లా ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన గురువారం విడుదల చేసింది. మార్చి నెలలో విడుదల చేసిన ఓటర్ల సంఖ్య 20,01,200 కాగా.. తాజాగా 19,043 మంది ఓటర్లు పెరిగి.. మొత్తం ఓటర్ల సంఖ్య 20,20,243కు చేరింది. ఇందులో పురుషులు 9,99,835 మంది, మహిళలు 10,20,162 మంది, ఇతరులు 246 మంది ఉన్నారు. తాజా జాబితా...

EC: ఓటేయండి డైమండ్ రింగ్ పట్టేయండి.. ఈసీ నిర్ణయం

EC: ఓటేయండి డైమండ్ రింగ్ పట్టేయండి.. ఈసీ నిర్ణయం

ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం అధికారులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఓటు వేయండి.. గిఫ్ట్‌లు పట్టండి అంటూ ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఓటు వేసిన వారికి లక్కీ డ్రా ద్వారా డైమండ్ రింగ్‌తో పాటు ఇతర బహుమతులను ఆఫర్ చేయనున్నారు.

ఎన్నికల్లో ఏఐ హవా!

ఎన్నికల్లో ఏఐ హవా!

ఎండలు మండిపోతున్నాయి..! ప్రచారానికి సమయం లేదు..! ఓటర్లందరినీ కలిసేందు కు సుడిగాలి పర్యటనలకు చాన్సే లేదు..! సోషల్‌ మీడియా ప్రచారంతో హోరెత్తించాలన్నా.. ఓటర్లు విసిగిపోయారు..! టీవీలు, పత్రికలు, సోషల్‌ మీడియా, వెబ్‌సైట్లలో యాడ్స్‌ ఇచ్చినా..

Delhi: రెండో విడత పోలింగ్ వేళ.. ఓటర్లకు ప్రధాని మోదీ కీలక సూచనలు

Delhi: రెండో విడత పోలింగ్ వేళ.. ఓటర్లకు ప్రధాని మోదీ కీలక సూచనలు

దేశవ్యాప్తంగా రెండో విడత లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) పోలింగ్ ప్రారంభమైన వేళ.. ఓటర్లనుద్దేశించి శుక్రవారం ప్రధాని మోదీ(PM Modi) కీలక సూచనలు చేశారు. ఓటర్లంతా రికార్డు స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి