• Home » Vote

Vote

Loksabha Polls: ఉద్యమ అధినేతకు ఆదరణ కరవు..!!

Loksabha Polls: ఉద్యమ అధినేతకు ఆదరణ కరవు..!!

అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్ సభ ఎన్నికల కోసం కేసీఆర్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. గత నెల 24వ తేదీన మిర్యాలగూడ నుంచి బస్సుయాత్ర ప్రారంభించారు. 16 రోజుల పాటు 13 లోక్ సభ నియోజకవర్గాల్లో రోడ్ షో, కార్నర్ మీటింగ్ జరిగింది. ప్రచారానికి ఎన్నికల సంఘం బ్రేక్ ఇవ్వడంతో మే 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు బ్రేక్ పడింది. మిగతా అంతా షెడ్యూల్ ప్రచారం జరిగింది. అయినప్పటికీ కేసీఆర్ ప్రభావం అంతగా కనిపించడం లేదు.

Elections 2024: డబ్బుల పంపిణీకి స్పెషల్ టీమ్స్.. నోటు అందకపోతే డోంట్ వర్రీ అంటున్న నేతలు..!

Elections 2024: డబ్బుల పంపిణీకి స్పెషల్ టీమ్స్.. నోటు అందకపోతే డోంట్ వర్రీ అంటున్న నేతలు..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్‌కు మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఓ వైపు ఓటరు తీర్పు ఎలా ఉంటుందనే టెన్షన్ అభ్యర్థుల్లో ఉంటే.. గ్రామాల్లో మాత్రం ఓటుకు నోటు కోసం ఓటర్లు ఎదురుచూస్తున్నారట. ఇప్పటికే పంపకాలు ప్రారంభమైనట్లు సంకేతాలు రావడంతో గ్రామాల్లో ప్రజలు తమ ఇంటికి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారట. ఓటును నోటుతో కొనడం నేరం.. ఓటు కోసం డబ్బులివ్వడం, తీసుకోవడం రెండూ నేరమే. అయినా ప్రస్తుతం రాజకీయలు డబ్బు మయం కావడంతో.. ఓట్లకు డబ్బుల పంపిణీ సర్వసాధారణం అయిపోయింది.

Madhya Pradesh: ఓటేసిన బాలుడు!

Madhya Pradesh: ఓటేసిన బాలుడు!

లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని బెరాసియాలో ఓ బాలుడు ఓటేసిన తాలుకు వీడియో సోషల్‌ మీడియాలో తాజాగా వైరల్‌గా మారింది.

AP Elections: పంపకాలు ప్రారంభం.. కండీషన్స్ అప్లై..!

AP Elections: పంపకాలు ప్రారంభం.. కండీషన్స్ అప్లై..!

ఓట్ల పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది పార్టీల ప్రచారం, రాజకీయ పార్టీల మధ్య విమర్శలు.. ఎక్కడ చూసినా పార్టీ జెండాలు.. పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్ది అభ్యర్థుల్లో టెన్షన్.. వీటన్నింటికి తోడు చివరి రెండు రోజులు అంటే పంపకాల సమయం.. ఇటీవల కాలంలో ఓటుకు నోట్ల పంపిణీ ఎక్కువైపోయింది. కావాలని ఓటర్లు అడగకపోయినా.. డబ్బులిస్తే ఓట్లు వేస్తారనే ఆశతో ప్రధాన పార్టీలు డబ్బుల పంపిణీకి శ్రీకారం చుడుతున్నాయి.

AP Elections: అక్కడ ఫేక్ ఐడీలతో దొంగ ఓట్లు..?

AP Elections: అక్కడ ఫేక్ ఐడీలతో దొంగ ఓట్లు..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఎలాగైనా సరే గెలవాలని చూస్తోంది. అందుకోసం అడ్డదారులను వెతుకుతుంది. తప్పుడు ఐడీల ద్వారా దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేస్తుంది. తిరుపతిలో ఫేక్ ఐడీలతో దొంగ ఓట్లు వేస్తారనే సమాచారం తమకు ఉందని జనసేన పార్టీ పరిశీలకుడు ఏఎం రత్నం వివరించారు.

సగానికి సగం.. యువ తరంగం!

సగానికి సగం.. యువ తరంగం!

ఎన్నికలు.. ఓటర్లు.. అనగానే పురుషులు ఎంతమంది!? మహిళలు ఎంతమంది అని చూస్తారు కానీ.. మొత్తం ఓటర్లలో యువత సగానికి సగం ఉన్నారని తెలుసా!?

Bhatti: బీజేపీకి ఓటేస్తే.. రిజర్వేషన్ల రద్దు..

Bhatti: బీజేపీకి ఓటేస్తే.. రిజర్వేషన్ల రద్దు..

దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను తొలగించి.. వాళ్లను బానిసలుగా మార్చే ప్రయత్నం బీజేపీ చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు.

Loksabha Polls: ప్లీజ్ ఓటేయండి.. ఓటర్లకు మోదీ పిలుపు

Loksabha Polls: ప్లీజ్ ఓటేయండి.. ఓటర్లకు మోదీ పిలుపు

దేశవ్యాప్తంగా మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. అహ్మదాబాద్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు ప్రాధాన్యం ఉందన్నారు. అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

Loksabha Polls: మీ ఓటు మరొకరు వేశారా..? ఇలా చేయండి..!!

Loksabha Polls: మీ ఓటు మరొకరు వేశారా..? ఇలా చేయండి..!!

ఓటరు పోలింగ్ కేంద్రానికి ఓటరు వచ్చిన సమయంలో అధికారులు పేరు, ధృవపత్రం పరిశీలిస్తారు. అయినప్పటికి కొన్నిసార్లు దొంగ ఓట్లు నమోదవుతాయి. ఓటర్ల కోసం ఎన్నికల ప్రవర్తన చట్టం-1961లో సెక్షన్ 49(పి)లో పేర్కొంది. ఓటు హక్కు కోల్పోకుండా ఉండేందుకు ఆ సెక్షన్ ఉపయోగంగా ఉంటుంది.

VOTE : తొలిసారి ఇంటి నుంచే ఓటు హక్కు

VOTE : తొలిసారి ఇంటి నుంచే ఓటు హక్కు

తొలిసారి వృద్ధులు ఇంటి నుంచి ఓటు హక్కును వినియోగించుకునే విధానాన్ని ఎన్నికల సంఘం తొలిసారి రాష్ట్రంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రవేశపెట్టింది. దీంతో ఆదివారం హిందూపురంలో 71 మంది వృద్ధులు ఓటుహక్కు వినియగించుకు న్నారు. పురంలో 73 మంది ఇంటి నుంచి ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకోగా 71 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి