• Home » Vote

Vote

AP Elections: ఓటు వేసే ప్రతీ ఒక్కరూ ఆలోచించేలా మహిళ నిర్ణయం.. మీరూ చూడండి!

AP Elections: ఓటు వేసే ప్రతీ ఒక్కరూ ఆలోచించేలా మహిళ నిర్ణయం.. మీరూ చూడండి!

Andhrapradesh: ఎన్నికల ప్రచారానికి నిన్నటి సాయంత్రంతో తెరపడింది. మరికొన్ని గంటల్లో పోలింగ్‌ జరుగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రచారానికి తెరబడగా.. ప్రలోభాలకు తెర లేపారు రాజకీయ పార్టీలు. నగదు, మద్యం, చీరల పంపిణీ, రకరకాల వస్తువులను పంపిణీ చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

AP Elections: అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు.. సీఈవో మీనా హెచ్చరిక

AP Elections: అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు.. సీఈవో మీనా హెచ్చరిక

Andhrapradesh: పోలింగ్‌లో అత్యంత ముఖ్యమైనది సిరా గుర్తు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓటర్లకు ఓటు వేసిన అనంతరం పోలింగ్ సిబ్బంది సిరా గుర్తు వేస్తారు. ఎన్నికలలో దొంగ ఓట్లను నిరోధించేందుకు ఈ సిరా ఎంతో ముఖ్యం. సదరు ఓటరు ఓటు వేసినట్లు తెలిసేందుకు, అలాగే ఆ ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు పోలింగ్ సిబ్బంది సిరా గుర్తును వేస్తుంటారు. అయితే చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందంటూ ఇటీవల ఏపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Vote: ఓటు వేశాక వీవీప్యాట్ స్లిప్ మీ చేతికి ఇస్తారా..? ఇందులో నిజమెంత..?

Vote: ఓటు వేశాక వీవీప్యాట్ స్లిప్ మీ చేతికి ఇస్తారా..? ఇందులో నిజమెంత..?

రూ.10 ఇస్తే వీవీ ప్యాట్ స్లిప్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఓటు వేసిన తర్వాత ఎన్నికల అధికారి సదరు ఓటరు వీవీ ప్యాట్ స్లిప్ ఇవ్వమని అడుగుతారు. అందుకోసం రూ.10 చెల్లిస్తే చాలు స్లిప్ ఇస్తారని తెలిసింది.

Lok Sabha Elections: ఓటెయ్యండి.. బంపర్ ఆఫర్స్ కొట్టేయండి.. వివరాలివే..

Lok Sabha Elections: ఓటెయ్యండి.. బంపర్ ఆఫర్స్ కొట్టేయండి.. వివరాలివే..

ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత కీలకమైన ఓటింగ్‌ డేను నగరవాసి హాలీడేగా భావిస్తున్నాడు. పోలింగ్‌ బూత్‌ మొహమే చూడని వారి కోసం పలు సంస్థలు ఆఫర్లను ప్రకటించాయి. ట్రావెల్‌ మొదలు ఆస్పత్రుల వరకూ, హోటల్స్‌ మొదలు అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ల వరకూ పలు సంస్థలు ఆఫర్లు అందిస్తున్నాయి. పోలింగ్‌కు ఒక్క రోజే ఉండటంతో మరికొన్ని సంస్థలు చివరి నిమిషంలో..

Cross Vote: క్రాస్ ఓటింగ్ అంటే ఇదే.. ఇలా చేస్తే కొంప కొల్లేరే..?

Cross Vote: క్రాస్ ఓటింగ్ అంటే ఇదే.. ఇలా చేస్తే కొంప కొల్లేరే..?

సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తుంటారు. పోలింగ్ జరిగే సమయంలో కొందరు అభ్యర్థులు టెన్షన్‌కు గురి అవుతుంటారు. స్వతంత్ర్య అభ్యర్థులను క్రాస్ ఓటింగ్ సమస్య వణికిస్తోంది. తమ లాంటి గుర్తు మరో అభ్యర్థికి కేటాయిస్తే ఓటరు కన్‌ఫ్యూజ్ అవుతారు. ఒకరికి వేసే ఓటు మరొకరి వేస్తారు. అలా ఎక్కువ మంది గందరగోళానికి గురయితే గెలిచే అభ్యర్థి ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి.

AP Elections: ‘మేం చెప్పిన వారినే పోలింగ్‌కు తీసుకురండి’... వాలంటీర్లతో వైసీపీ

AP Elections: ‘మేం చెప్పిన వారినే పోలింగ్‌కు తీసుకురండి’... వాలంటీర్లతో వైసీపీ

Andhrapradesh: ఎన్నికలకు, సంక్షేమ పథకాల పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పిస్తూ గతంలో ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయగా.. వేల సంఖ్యలో వాలంటీర్లు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాజీనామా చేసిన వాలంటీర్లతో వైసీపీ మరో పన్నాగానికి తెరతీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థి టెలికాన్ఫరెన్స్ చర్చనీయాంశంగా మారింది. ఓటర్లను తీసుకురావాలని, ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయించాలంటూ కోరారు.

Voters: ఓటేసి వద్దామని!

Voters: ఓటేసి వద్దామని!

భవితకు దారి చూపించే ఓటు హక్కును వినియోగించుకోవడానికి జనం ఊరి బాట పడుతున్నారు. ప్రభుత్వాల ఏర్పాటులో భాగమయ్యేందుకు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బాధ్యతగా కదులుతున్నారు. విద్య, ఉపాధి, ఇతర అవసరాల కోసం ఏ ప్రాంతంలో ఉంటున్నా.. ఓటు వేసి.. ప్రజాస్వామాన్ని బలపరిచేందుకు సొంతూళ్లకు పయనమవుతున్నారు.

AP Election 2024 : ఎన్నికల ప్రచారం ముగిసిన బల్క్ ఎస్ఎంఎస్‍లు.. ఎన్నికల సంఘం నిఘా

AP Election 2024 : ఎన్నికల ప్రచారం ముగిసిన బల్క్ ఎస్ఎంఎస్‍లు.. ఎన్నికల సంఘం నిఘా

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Election 2024) మే 13న పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల కమిషన్ (Election Commission) శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రచారం ఈరోజు(శనివారం) సాయంత్రం 6 గంటలకే ముగిసింది. ప్రచారం ముగిసిన కూడా ఓటర్లకు పలు రాజకీయ పార్టీల నుంచి బల్క్ ఎస్ఎంఎస్‍లు వస్తునే ఉన్నాయి. వీటిపై ఈసీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Voter ID:  మీ ఓటు ఉందా లేదా? ఒక్క క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Voter ID: మీ ఓటు ఉందా లేదా? ఒక్క క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Election Commission of India: ఓటు వేయడం ఓటరుగా(Voter) ప్రతి ఒక్కరి బాధ్యత. మీరు వేసే ఓటే దేశ, రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది. మంచి నాయకుడిని ఎన్నుకుని.. దేశ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేయండి. ప్రస్తుతం ఏపీ(Andhra Pradesh), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో కలిపి ..

Lok Sabha Election 2024:పార్లమెంట్ ఎన్నికల కోసం కట్టదిట్టమైన భద్రతా చర్యలు: డీజీపీ రవి గుప్తా

Lok Sabha Election 2024:పార్లమెంట్ ఎన్నికల కోసం కట్టదిట్టమైన భద్రతా చర్యలు: డీజీపీ రవి గుప్తా

పార్లమెంట్ ఎన్నికల (Lok Sabha Election 2024) కోసం కట్టదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశామని తెలంగాణ డీజీపీ రవిగుప్తా (DGP Ravi Gupta) తెలిపారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడానికి పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను చేశామని చెప్పారు. శనివారం డీజీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి