Home » Vladimir Putin
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ప్రారంభమయ్యాక ప్రధాని మోదీ(PM Modi) తొలిసారి ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. మోదీ ఆగస్టులో కీవ్కు వెళ్లనున్నట్లు పీఎంవో వర్గాలు శనివారం తెలిపాయి.
పెన్సిల్వేనియాలోని ఎన్నికల ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై(Donald Trump) థామస్ మాథ్యూ క్రూక్స్ (20) అనే దుండగుడు దాడి జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవిపై నుంచి ఓ బుల్లెట్ దూసుకెళ్లింది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్'ను మంగళవారంనాడు అందుకున్నారు. మాస్కోలోని క్రెమ్లిన్లో రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ చేతుల మీదుగా మోదీ ఈ పురస్కారం అందుకున్నారు.
తన రష్యా పర్యటనలో భాగంగా.. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్రవాదంపై నిప్పులు చెరిగారు.
రష్యాలో భారత ప్రధానమత్రి నరేంద్ర మోదీ రెండ్రోజుల పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా మాస్కోలోని అణుకేంద్రాన్ని ఆ దేశాధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ తో కలిసి మోదీ మంగళవారంనాడు సందర్శించారు.
ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనపై ఉక్రెయిన్ ప్రధాని వోలోదిమిర్ జెలెన్స్కీ తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మోదీ ఆలింగనం చేసుకోవడంపై..
ప్రధాని మోదీ(PM Modi) రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం రష్యాకి(Russia) చేరుకున్నారు. రష్యా రాజధాని మాస్కోలో ప్రధాని విమానం ల్యాండ్ కాగానే అక్కడి అధికారులు మోదీకి రెడ్ కార్పెట్ వేసి సాదర స్వాగతం తెలిపారు.
రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సోమవారం సాయంత్రం రష్యాకు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అద్భుత స్వాగతం లభించింది. మాస్కోలో దిగిన ఆయనకు తొలుత ఉపప్రధాని...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాల్టి నుంచి ఈనెల 10వ తేదీ వరకు ఆయన రెండు దేశాల్లో పర్యటిస్తారు. మొదట రష్యా, ఆ తర్వాత ఆస్ట్రియాలో మోదీ పర్యటిస్తారు.
ప్రధాని మోదీ(PM Modi) విదేశీ పర్యటన ఖరారైంది. ఆయన రెండు దేశాల్లో పర్యటించనున్నారు. జులై 8 నుంచి 10 వరకు పర్యటన సాగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా వివరించారు. ఉక్రెయిన్పై రష్యా దళాల దాడులు జరుగుతున్న క్రమంలో 5 ఏళ్ల తరువాత మోదీ తొలిసారి రష్యాలో పర్యటించనున్నారు.