• Home » Vizag News

Vizag News

IPL 2025 SRH vs Delhi: విశాఖలో హైదరాబాద్ అదరగొడుతుందా.. ఢిల్లీ దంచికొడుతుందా

IPL 2025 SRH vs Delhi: విశాఖలో హైదరాబాద్ అదరగొడుతుందా.. ఢిల్లీ దంచికొడుతుందా

విశాఖపట్టణంలో వాతావరణం ఆటకు అనుకూలంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. మార్చి 30న ఉష్ణోగ్రత 28 నుండి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం సమయంలో తేమ 70శాతం వరకు ఉండవచ్చని, వర్షం కురిసే అవకాశం లేదని తెలిపింది.

Special trains: 16, 17 తేదీల్లో చర్లపల్లి-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు

Special trains: 16, 17 తేదీల్లో చర్లపల్లి-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీ నేపధ్యంలో రేపు, ఎల్లుండి చర్లపల్లి-విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని దక్షిణ మధ్యరైల్వే ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి రైలు సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Crime News : భర్త శాడిజం తట్టుకోలేక.. పెళ్లయిన కొన్నాళ్లకే...

Crime News : భర్త శాడిజం తట్టుకోలేక.. పెళ్లయిన కొన్నాళ్లకే...

కామంతో కళ్లు మూసుకుపోయి ఇంగితజ్ఞానం మరిచి పశువులా ప్రవర్తిస్తూ మారుతాడనే ఆశతో భరిస్తూ వచ్చిందా నవవధువు. కానీ, ఆమె అంచనాలు తలకిందులయ్యాయి. భర్త టార్చర్ రోజు రోజుకూ పెరిగిపోవడంతో సహించలేక...

Vizag Steel Plant : ఉత్పత్తిలో ‘ఉక్కు’ సంకల్పం

Vizag Steel Plant : ఉత్పత్తిలో ‘ఉక్కు’ సంకల్పం

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంటు కార్మికులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నా రు. ఉక్కు సంకల్పంతో వంద శాతానికి పైగా ఉత్పత్తి సాధించి తమ చిత్తశుద్ధిని, సత్తాను చాటుతున్నారు.

విశాఖ ఉక్కుకు గనులు కేటాయించాలి: రామకృష్ణ

విశాఖ ఉక్కుకు గనులు కేటాయించాలి: రామకృష్ణ

‘విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రూ.17,000 కోట్ల అప్పులున్నాయని కేంద్రం చెబుతోంది.

Minster Ram Mohan Naidu: ఈ ఘనత చంద్రబాబుదే

Minster Ram Mohan Naidu: ఈ ఘనత చంద్రబాబుదే

గత ఆరు నెలలుగా ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు ఎప్పుడు కలిసినా విశాఖ ఉక్కుకు న్యాయం చేయాలని కోరారని, స్టీల్‌ ప్లాంట్‌ పునరుద్ధరణకు ఆర్థిక ప్యాకేజీ సాధించిన ఘనత ఆయనకే దక్కుతుందని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.

 Steel Plant Workers : ప్రధాని పర్యటనలో విశాఖ ఉక్కుపై ప్రకటన చేయాలి

Steel Plant Workers : ప్రధాని పర్యటనలో విశాఖ ఉక్కుపై ప్రకటన చేయాలి

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని లేదా సెయిల్‌లో విలీనం చేసి పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో నడుపుతామని..

Visakhapatnam : రేపు విశాఖకు ప్రధాని మోదీ

Visakhapatnam : రేపు విశాఖకు ప్రధాని మోదీ

ఈ నెల 8న ప్రధాని మోదీ విశాఖపట్నం వస్తున్నారు. ఈ సందర్భగా ఆయన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. రహదారి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.

CM Chandrababu Naidu: సముద్రతీరంలో యుద్ధ ట్యాంకులు.. సీఎం చంద్రబాబు రియాక్షన్ చూడండి..

CM Chandrababu Naidu: సముద్రతీరంలో యుద్ధ ట్యాంకులు.. సీఎం చంద్రబాబు రియాక్షన్ చూడండి..

ఒక్కసారిగా సముద్రతీరంలో యుద్ధ ట్యాంకులు ప్రత్యక్షమయ్యాయి.. అటు గాల్లో చూస్తే రివ్వున దూసుకెళ్తున్న ఫైటర్ జెట్స్. నీటి అడుగు నుంచి దూసుకొస్తున్న జలాంతర్గాములు. వాటిని చూసి సీఎం చంద్రబాబు ఎలాంటి రియాక్షన్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం..

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం..

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం..

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఏ1, ఏ2 కన్వేయర్స్ బెల్టులు తెగిపడ్డాయి. ఉద్యోగులు షిఫ్ట్ మారుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి